పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నకిరేకల్నియోజకవర్గంలోని ఆయా బూత్ల వద్ద బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీకి చెందిన కొంతమంది దాడులు చేశారని, బాధితులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసు�
నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 2018 ఎన్నికల్లో 62.33 శాతం పో లింగ్ జరగగా.. ఈసారి 7 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ పరిధిలో నాగర్కర్నూ ల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, గ
ఉమ్మ డి మహబూబ్నగర్ జిల్లాలోని రెం డు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటర్లు పోటెత్తడంతో భారీగా ఓటింగ్ న మోదైంది. ఎండ తీవ్రతకు భయప డి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సా యంత్రం పరుగులు పెట్టారు. ఆరు గంటలలోపు ఉన్న వ�
పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఓటుహక్కుపై అవగాహన పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటింగ్శాతం పెరిగింది. జిల్లావ్యాప్తంగా 5,08,550 మంది మహిళా ఓటర్లు ఉండగా 3,58,744 మంది
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు. మరో వైపు పోలింగ్ ‘డే’ రోజు ఓల్డ్సిటీలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థి
రాజధాని ఓటర్ రూట్ మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే అన్ని లోక్సభ స్థానాల్లో ఒక్క మల్కాజిగిరి మినహా చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్లో ఓటింగ్ శాతం పెరిగింది. హైదరాబాద్ నుంచి
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 74.63 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం జహీరాబాద్ పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 12,25,049 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస�
పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ముగియడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఈవీఎంలను ఎన్నికలు అధికారులు నర్సాపూర్లోని రెండు స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. నర్సాపూర్ పట్టణంలోని బీవీఆ�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ లోక్సభ పరిధిలో పోలింగ్లో పాల్గొని ఓటుహకు వినియోగించుకున్న ప్రజలందరికీ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు.
Koppula Eshwar | . కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు.
Nama Nageswara Rao | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.