స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్)లో ఓటు హక్కును స్థిరీకరించుకోవడం కోసం ఓటర్లు సొంతూళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఒక ఓటరుకు దేశంలో ఒకే ఓటు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబిత�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన బీఆర్ఎస్ నా యకులతో కలిసి పర్యటించి సర్ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవడం బాధ్యత అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొ�
ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని, అర్హులు తమ వివరాలను సర్ ఫారంలో పూరించి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగ�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో ఓటర్లు భాగస్వాములై వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సూచించారు. గురువారం మానుకోట పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న సర్ ప్రక్రియన
ప్రతి వ్యక్తి ఓటు హక్కును కాపాడుకోవాలని.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ఆ ఓటును ఆయుధంగా మలచుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. శ�
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హకు కల్పించడమే ధ్యేయంగా, ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'(సర్) ప్రక్రి
భారత్లో జనాభా రోజురోజుకు పెరుగుతున్నది. అయితే జనాభా పెరిగిన నిష్పత్తిలో దేశంలో ఓటర్ల సంఖ్య పెరగడం లేదు. ముఖ్యంగా రాజ్యాంగం కల్పించి ఓటుహక్కు కల్పించక పోయినా, ఉన్న హక్కును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిన�
రాష్ట్రంలో ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పురపాలిక పరిధిలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చ�