ఖమ్మం-వరంగల్-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం జూన్ 5వ తేదీన తేలనున్నది. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమై ఉంది. ఈ నెల 27వ తేదీన జరిగిన పో�
ఉమ్మడి ఖమ్మం - వరంగల్ - నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ నిర
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం జరుగనున్నది. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వస్తు�
చెరువు శిఖం కబ్జాలమయమైంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వందలాది అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. హద్దులు ఏర్పాటు చేసినా ఆనవాళ్లు సైతం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇటీవల ర
పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఓటుహక్కుపై అవగాహన పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటింగ్శాతం పెరిగింది. జిల్లావ్యాప్తంగా 5,08,550 మంది మహిళా ఓటర్లు ఉండగా 3,58,744 మంది
ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి సోమవారం అర్ధరాత్రి పొన్నేకల్లులో గల శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రానికి చేరిన ఈవీఎంలను పటిష్ఠ బందోబస్తు నడుమ స్ట్రాం�
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 74.63 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం జహీరాబాద్ పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 12,25,049 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస�
ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా నగర ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటే పలు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పడిపోయింది
గ్రేటర్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో జనం ఆలోచనల్లో పెనుమార్పులు వచ్చాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భ
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురు మదురు ఘటనలు మినహా సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యే సరికే ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని కవిత కళాశాల పోలింగ్ బూత్లో నామా, అతడి కుటుంబ సభ్యులు సోమవారం ఓటు హక