గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డ
బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) జరుగుతుంది. మొత్తం స్థానాలు 243 కాగా నేడు 121 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై, సాయంత్రం �
Right to Vote | ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఆర్డీవో మహిపాల్ సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవా
బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)సుదర్శన్రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న �
ఖమ్మం-వరంగల్-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం జూన్ 5వ తేదీన తేలనున్నది. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమై ఉంది. ఈ నెల 27వ తేదీన జరిగిన పో�
ఉమ్మడి ఖమ్మం - వరంగల్ - నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ నిర
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం జరుగనున్నది. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వస్తు�
చెరువు శిఖం కబ్జాలమయమైంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వందలాది అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. హద్దులు ఏర్పాటు చేసినా ఆనవాళ్లు సైతం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇటీవల ర
పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఓటుహక్కుపై అవగాహన పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటింగ్శాతం పెరిగింది. జిల్లావ్యాప్తంగా 5,08,550 మంది మహిళా ఓటర్లు ఉండగా 3,58,744 మంది