యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు మరోసారి తమ ఔదార్యం చాటుకున్నారు. నగరంలోని అన్నం ఫౌండేషన్కు వేలాది రూపాయల విలువైన దుప్పట్లు, వస్ర్తాలు, బియ్యం బస్తాలను మంగళవారం అందజేశారు.
రుద్రూర్, కోటగిరి, వర్ని మండలాల్లో కృషి విజ్ఞాన కేంద్రం -రుద్రూర్ శాస్త్రవేత్తలు పి.విజయ్కుమార్, డా.రాజ్కుమార్ పంటల్లో రోగ నిర్ధారకాలను పరిశీలించేందుకు శనివారం క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు.
వికారాబాద్ జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురువడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండడం, బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వరి పంటల�
పేదలు ఆకలితో అలమటించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. ఆ బియ్యం కొందరు దళారుల మూలంగా పక్కదారి పడుతున్నది. రేషన్ దుకాణాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని కొంద�
దేశం మొత్తానికి తెలంగాణ ఆహార భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. దేశమంతా సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో.. తెలంగాణలో స్థిరంగా పెరుగ�
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
ఆరునెలల క్రితం నాటి మాట.. తెలంగాణలో పండించిన ధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అడిగితే.. అబ్బే గోదాములు ఖాళీ లేవు.. నాలుగైదేండ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి.
బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్లో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని కేంద్రం కొనదు కాబట్టి వాటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పన్నులూ విధించదు. ఇదేవిధం�