రాష్ర్టాలకు బియ్యం అమ్మేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు మాత్రం రంగం సిద్ధం చేసింది. నిన్నమొన్నటి వరకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (ఓఎంఎస్)లో భాగంగా ఇటు ప్�
రిటైల్ మార్కెట్లో బియ్యం, గోధుమ ధరల్ని, సరఫరాను నియంత్రించే ఉద్దేశంతో ఈ-వేలం ద్వారా ఆహార ధాన్యాల్ని అమ్ముతున్నామని కేంద్రం ప్రకటించింది. జూన్ 28న గోధుమ, జులై 5న బియ్యం వేలాన్ని ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్�
వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ కాల పరిమితి పంటలను ఎంచుకోవాలని, వాతావరణ విభాగం అధికారులు సూచించిన విధంగా పంట
Rice, paper bits from girl’s eye | ఆరేళ్ల బాలిక కంటి నుంచి బియ్యం, పేపర్ ముక్కలు (Rice, paper bits from girl’s eye) వంటివి వస్తున్నాయి. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలంగాణలోని మహబూబాబాద్
అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అండగా ఉంటూ ఆదుకుంటోంది. అయితే వర్షాలు, గాలిదుమారాలు వచ్చినప్పుడు పంటలు నేలవాలినా, తెగుళ్లు, చ
మాతాశిశు సంరక్షణకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం అంగన్వాడీ కేంద్�
పంటమార్పిడి విధానంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా భూసార సంరక్షణ, పోషక లోపాల నివారణ జరిగి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నోటిదాకా వచ్చిన ముద్ద నేలపాలైనట్లు అకాల వర్షాలతో పంటలు నీళ్లపాలవుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు పంట చేతికొచ్చే సమయంలోనే వరుణుడు కన్నెర్ర చేశాడు. దీంతో కర్షకుల కష్టం కల్లాల్లోనే నీటిపాలవుతున్నది. ఎ
వెదజల్లే పద్ధతిలో వరి సాగు సత్ఫలితాలిస్తున్నది. అదును సమయంలో కూలీలు దొరక్క ఇబ్బంది పడే సందర్భాల్లో ప్రత్యామ్నాయం వైపు చూస్తూ వెదజల్లే పద్ధతిపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ఫలితంగా కూలీల ఖర్చు మిగలడమే
Food Crises |ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకొస్తున్నదా? బియ్యం ఉత్పత్తి పడిపోయిందా? ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పలు సర్వేలూ ఇదే రుజువు చేస్తున్నాయి.
శుద్ధి చేసిన బియ్యం, గోధుమలు, ప్రాసెస్ చేసిన మాంసం(రెడ్ మీట్) ఎక్కువగా తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (మధుమేహం) కేసులు పెరగడానికి కారణమవుతున్నదని ఒక అధ్యయనంలో తేలింది. తృణ ధాన్యాలు తక్కువగా తీ�
ఎఫ్సీఐ పెండింగ్ బియ్యాన్ని వెంటనే పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో యాసంగి 2021-22 బియ్యం డెలివరీ, పెండింగ్ క్లియరెన్స్ పైన సమీక్షా స�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో 150 ఎకరాల్లో వరి సాగువుతోంది. అంతర పంటగా బీర వేశారు. నాట్లు వేసిన వారం తర్వాత బీర విత్తనాలను పొలం గట్ల పక్కన నాటుతారు. 20 రోజుల్లో తీగలు వస్తాయి. వీటికి
పోషకాహార లోపం ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనతను తీసుకునే ఆహారంతో తగ్గించేలా.. కొత్త రకం బియ్యం వంగడాలకు హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రూపకల్పన చేసింది.