ఈ ఏడాది సన్నబియ్యం ధరలు అంచనాకు మించి పెరిగాయి. నాలుగేండ్లలో లేని విధంగా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5 వేలు, పాతవి రూ.5,500 పలుకుతున్నాయి.
ఏ ఫంక్షన్ వచ్చినా.. కార్యం ఏదైనా సన్న బియ్యం వండాల్సిందే. నేటి కాలంలో సన్నబియ్యం లేనిదే ముద్ద దిగడం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మార్కెట్లో సన్నబియ్యానికి భలే డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు సన్నరకాల ధ�
కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం
బియ్యం, పప్పులు, పలు ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్న తరుణంలో, ఇప్పుడు చక్కెర వంతు వచ్చింది. దేశీయంగా గత మూడు వారాలుగా చక్కెర ధరలకు రెక్కలు వచ్చాయి. రికార్డు స్థాయికి చేరిన ఈ ధరలు మరో 2-3 నెలలు కొనసాగే అవక
Tirumala | తిరుమలలో భక్తుల కోసం బోర్డు నిర్ణయం మేరకు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు తయారు చేస్తామని టీటీడీ ఈవో (TTD EO) ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
వరి విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొన్నది. ఈ నెల 18 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుత వానకాలం స�
అన్నం వండుతున్నప్పుడు వార్చే గంజి.. అమృతంతో సమానమంటారు పెద్దలు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. సౌందర్య చికిత్సలోనూ గంజి ప్రాధాన్యం ఎక్కువే.
Rice ban impact | కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని విధించడంతో దేశంలోని పలు ఓడరేవుల్లో బియ్యం కంటైనర్లు పేరుకుపోయాయి. జూలై 20 సాయంత్రం నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై నియంత్రణలు ప్రకటిస్తూ డైర
భారత్లో బియ్యం ఎగుమతులపై నిషేధం.. అంతర్జాతీయ మార్కెట్ను షేక్ చేస్తున్నది. మెజారిటీ దేశాల్లో రైస్ ధరలకు రెక్కలు తొడిగాయి మరి. ఇప్పటికే ఓవైపు ఎల్నినో కారణంగా వాతావరణ అననుకూల పరిస్థితులు, మరోవైపు రష్య
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రతి నెలా బియ్యం అందజేస్తున్నారు. అయితే బియ్యం పంపిణీ మరింత పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పేదలకు అందించే బియ్యం పక్కదారి పట్టకుండా ప్ర�
రాష్ర్టాలకు బియ్యం అమ్మేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు మాత్రం రంగం సిద్ధం చేసింది. నిన్నమొన్నటి వరకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (ఓఎంఎస్)లో భాగంగా ఇటు ప్�