పండుగల వేళ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో బియ్యం ధరలు పెరుగుతుండటం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. క�
Pressure cooker : మనకు వరి అన్నమే ప్రధానమైన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. అయితే సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ర్టిక్ ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 1,46,895 హెక్టార్లలో సన్నరకం, 25,149 హెక్టార్లలో దొడ్డు రకం వడ్లను సాగు చేశారు. వానాకాలంలో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితుల మేరకు హెక్టారుకు సన్నవడ్లు అయితే 6.84మెట్రిక్ టన్నులు, దొడ్డు రకమైతే 7.52
మధుమేహం బారిన పడ్డవారికి, ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వారికి అన్నం ఎక్కువగా తినొద్దని వైద్యులు ముందుగా సూచిస్తుంటారు. మూడుపూటలా అన్నం తినడం అలవాటైన దక్షిణ భారతీయులకు ఈ సూచన పాటించడం కష్టమైన పనే. అయితే, ఇక మ�
‘ప్రైవేట్ ఉద్యోగికి నెల జీతం రూ. 30 వేలు వ స్తుంది. తన భార్య నడిపే చిన్న కుటీర పరిశ్రమ ద్వారా మరో రూ.10 వేలు వస్తున్నాయి. వీరిద్దరి కుటుంబ ఆదాయం నెలకు రూ.40 వేలు.
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం(పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాలు తీసుకోకున్నా తీసుకున్నట్లు, రుణాలు మాఫీ అయినా..
భోజనం అంటే అంటే పప్పు, కూర, పచ్చడి, చారు, పెరుగు లాంటి కనీస ఆహార పదార్థాలు గుర్తుకు వస్తాయి. అయితే వీటి మాట దేవుడెరుగు. కనీసం చారు అన్నం కూడా లభించని దౌర్భాగ్య స్థితిలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకున్నది. ఈసారి అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం 2.94 లక్షల ఎకరాల్లో ఉండవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల�
ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చ
అడవి బిడ్డలకు ఉపాధినిచ్చే ఇప్ప పూల సీజన్ మొదలైంది. దీని కోసమే ఎదురుచూస్తున్న గిరిజన, గిరిజనేతర కుటుంబాలు అడవిబాట పడుతున్నాయి. వేకువ జామునే సమీప అటవీ క్షేత్రంలోకి వెళ్లి చెట్టు నుంచి రాలిన ఇప్పపూలను బుట
కండ్లముందే పంటలు ఎండిపోతున్నాయి.... ఎండిన పంటలను ఇప్పటికే అనేక మంది రైతులు గొర్లు, బర్లు, ఆవుల మేతకు వదిలివేశారు.. వ్యవసాయాధికారులు ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పం�
రాష్ట్రంలో ‘భారత్ రైస్' పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది. ర
Rice | దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత