ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద అవస్థలు పడుతున్నారు.
మార్కెట్ యార్డులోని మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు,
రైతే రాజు అనే మాటకు కాలం చెల్లింది. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న రైతులు వడ్లు కొనండంటూ బతిమాలుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.ఒక వైపు ప్రకృతి సహకరించకపోవడం, మరోవైపు అధికారులు, మిల్లర్ల మధ్య స
దక్షిణ భారత దేశ ప్రజలకు అన్నం ప్రధాన ఆహారం. దీన్ని ఆయా ప్రాంతాల వారు వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. పలు ఆసియా దేశ వాసులు కూడా బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అంతా బాగానే ఉంటుంది కాన�
ఇప్పటికే తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతున్న పాకిస్థాన్కు పులిమీద పుట్రలా భారత్ విధించిన పహల్గాం ఆంక్షలు కూడా తోడవ్వడంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. భారత్తో ఏ క్షణమైనా యుద్ధ�
వాతావరణ మార్పుల వల్ల బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు పెరుగుతున్నాయని, క్యాన్సర్కు ప్రధాన కారకాల్లో ఆర్సెనిక్ ఒకటి అని శాస్త్రవేత్తలు తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక
ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసేందుకు ఏడు రోజుల్లోగా 83 వేల టన్నుల బియ్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లను ఆదేశించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ జిల్లాలవారీగా అలాంట్మెంట్ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు
ఏ ఒక్క రేషన్ దుకాణంలో సన్నబియ్యం నిల్వ లేదని ఫిర్యాదు రాకూడదని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ 15 వార్డులో, హవేళీఘనపూర్లోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్�
ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అందరూ జంక్ ఫుడ్ తినేందుకు అలవాటు పడ్డారు. ఇండ్లలో వంట చేసుకుని తినే సమయమే చాలా మందికి లభించడం లేదు.
ఉగాది సందర్భంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్లో లోటుపాట్లున్న నేపథ్యంలో సన్న బియ్యం పంపిణీనైనా విజయవ
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మాత్రం చేపట్టలేదు. లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు రాగా మూసి ఉండడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.