Congress Leaders | తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ మల్లెపూల నరసయ్య ,మండల అధ్యక్షులు జెల్కె పాండురంగ్ తెలిపారు.
శ్రీరాముని పై ఉన్న భక్తిని వినూత్న రీతిలో వ్యక్తం చేసింది ఓ భక్తురాలు. చందానగర్ సురక్ష ఎన్క్లేవ్ లో నివాసముండే విష్ణు వందన శ్రీ రాముని పై భక్తిని చాటుతూ 2016 నుంచి బియ్యం గింజల పై రామనామం లిఖిస్తూ వాటిని
రేషన్కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం సహా 9 రకాల నిత్యావసరాల పంపిణీని త్వరలో చేపడుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో మంత్రి మాట్లాడారు.
Lilavati Hospital | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రముఖ లీలావతి హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు రూ.1250 కోట్ల మేర నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరుగుతున్నది. అయితే హాస్పిటల్లో చేతబడ�
BRS dharna | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ హామీ నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు.
యూరి యా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. వరి, మక్కజొన్న, మిరప పంట లు సాగు చేసిన నేపథ్యంలో రైతుల అవసరాల మేరకు యూరియా లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద శన
Telangana | నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం అన్నం బ్రేక్ఫాస్ట్గా అందించారు. వర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థినుల
పేదల బియ్యం పక్కదారి పడుతున్నది. నిఘా కరువై దందా జోరుగా నడుస్తున్నది. పోలీస్ యంత్రాంగం తరచూ పట్టుకుంటున్నా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అనేక మందిని అరెస్ట్ చేస�
పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యానికి సూర్యాపేట జిల్లాలో కరువు ఏర్పడింది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు సరఫరా చేయాల్సిన గడువు ముగిసినా జిల్లాలోని గోదాములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కనీసం 10 శ
పత్తి రైతు చిత్తవుతున్నాడు. ఊహించని విధంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. నిరుడుతో పోల్చితే 4శాతం వరకు (3 లక్షల బేళ్లు) పత్తి ఉత్పత్తి తగ్గినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇకనుంచి పూడిక పనులుండవు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చెరువులు, కుంటల్లో పూడిక పనులు చేపట్టొద్దని డీఆర్డీఏ అధికారులు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో కూలీలకు అధిక పనిదినాలు కల్పిస్త�
పండుగల వేళ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో బియ్యం ధరలు పెరుగుతుండటం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. క�
Pressure cooker : మనకు వరి అన్నమే ప్రధానమైన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. అయితే సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ర్టిక్ ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 1,46,895 హెక్టార్లలో సన్నరకం, 25,149 హెక్టార్లలో దొడ్డు రకం వడ్లను సాగు చేశారు. వానాకాలంలో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితుల మేరకు హెక్టారుకు సన్నవడ్లు అయితే 6.84మెట్రిక్ టన్నులు, దొడ్డు రకమైతే 7.52