మనం తినే తిండిలో పోషకాలు లోపిస్తున్నాయా?.. అంటే అవుననే అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో (బియ్యం, గోదుమలు) ఆర్సినిక్ వంటి
విషపూరిత కారకాలు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అ�
కేరళ రాష్ర్టానికి అవసరమైన బియ్యం అవసరాలను తీర్చగలమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకోసం ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే వరి ధాన్యాన్ని తెలంగాణలో పండిస్తామని తెలిపారు.
బియ్యం ధరలను నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ బియ్యాన్ని రిటైల్ అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి. ఈ బియ్యా న్ని కిలో రూ.29కి విక�
రోజూ మనం తింటున్న బియ్యం, గోధుమలు ఓ రకంగా విషపు ఆహారంగా మారిపోయాయి. శరీరానికి ఎంతో అవసరమైన జింక్, ఐరన్ వంటి పోషకాల స్థానంలో ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు వచ్చి చేరడమే దీనికి కారణం. ఈ మేరకు ఇండియన్ కౌన్స�
గోధుమ, బియ్యం, చక్కెర ఎగుమతులపై అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి తమ వద్ద లేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. అలాగే గోధుమలు, పంచదారలను దిగుమతి చేసుకునే ప్రణాళిక గాని, అవస�
రేషన్ షాపుల ఎదుట జనం బారులు తీరుతున్నారు. వాస్తవానికి ఈ నెల బియ్యం పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో ప్రజలు బియ్యం కోసం రేషన్షాపుల ఎదుట క్యూ కడుతున్నారు.
నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది.
బియ్యం ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రెండు, మూడు నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు అమాంతం పెరగడంతో ఇబ్బందిపడుతున్నారు. దొడ్డు బియ్యం తినలేక, సన్నబియ్యం కొనలేక ఒక పూట పస�
మారుతున్న పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా వరికి చిరుధాన్యాల పంటలే ప్రత్యామ్నాయమని ఇక్రిసాట్ తేల్చింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార అవసరాలను తీర్చగలిగే ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తులూ చిరుధాన్యాల�
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడంతో పాటు బరువు తగ్గడంపై (Weight Loss) చాలా మంది దృష్టి పెడుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు గంటల కొద్దీ జిమ్ల్లో చెమటోడుస్తుంటారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బియ్యం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పదిరోజుల్లోనే క్వింటాలుకు రూ. 500 నుంచి రూ.800 వరకు ధరలు పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాడే బీపీటీ, సోనా మసూరి వంట�
Rice Price | వర్షాభావ పరిస్థితులు.. సాగర్ ఎడమ కాల్వకు తక్కువ మొత్తంలో సాగు జలాలు.. తుపాన్ ప్రభావం.. తక్కువ మోతాదులో ధాన్యం దిగుబడులు.. ఇలా కారణం ఏదైతేనేం.. బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి.. అమాంతం పెరిగి ఆకాశాన్నంటుతు