మనం తినే తిండిలో పోషకాలు లోపిస్తున్నాయా?.. అంటే అవుననే అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో (బియ్యం, గోదుమలు) ఆర్సినిక్ వంటి
విషపూరిత కారకాలు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అధ్యయనంలో పేర్కొన్నది. ఇక మన ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. ఇందుకు ఈ వీడియోను తిలకిస్తే ఉపయోగాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం మరి.