యావత్తు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన కేంద్రంలోని మోదీ సర్కారు గడిచిన పదేండ్లలో దేశాన్ని ఆకలి భారతంగా మార్చింది. తిండి కోసం విదేశాల వైపు దీనంగా చ�
మనం తినే తిండిలో పోషకాలు లోపిస్తున్నాయా?.. అంటే అవుననే అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో (బియ్యం, గోదుమలు) ఆర్సినిక్ వంటి
విషపూరిత కారకాలు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అ�
రోజూ మనం తింటున్న బియ్యం, గోధుమలు ఓ రకంగా విషపు ఆహారంగా మారిపోయాయి. శరీరానికి ఎంతో అవసరమైన జింక్, ఐరన్ వంటి పోషకాల స్థానంలో ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు వచ్చి చేరడమే దీనికి కారణం. ఈ మేరకు ఇండియన్ కౌన్స�
Heart Disease | గతంలో వృద్ధుల్లో కనిపించే హృద్రోగాలు ఇప్పుడు మూడు పదుల వయసులోనే ముప్పేట దాడి చేస్తున్నాయి. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే గుండె పో
దేశంలో గోధుమల నిల్వలు భారీగా పడిపోయాయి. జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ గోదాముల్లో గోధుమల స్టాక్ 163.53 లక్షల టన్నులుగా ఉన్నట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ), స్టేట్ ఫుడ్ ఏజెన్సీల �
ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న వరదలు, కరువు కాటకాలు, ఇంకోవైపు దేశాల మధ్య యుద్ధ వాతావరణం.. వెరసి ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం కట్టలు తెంచుకొంటున్నది. వరల్డ్ ఫుడ�
నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. గోధుమలు, బియ్యం ఎగుమతులపై నిషేధంతోపాటు ఎంఎస్పీ ధరల కంటే తక్కువకే కేంద్రం గోధుమలను ఓపెన్ మార్కెట్లో విడుదల చేయటం వల్ల రైతులకు రూ.45 వేల క�
గోధుమల ధరలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించింది. డీలర్లు, హోల్సేల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన స్టాక్ లిమిట్ను 3,000 టన్నుల నుంచి 2,000 టన్నులకు కుదించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోక�
దేశీయ అవసరాల కోసమని, ధరలను అదుపులో ఉంచేందుకని కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై విధించిన నిషేధం పెద్దగా ఫలితం చూపలేదు. అధిక డిమాండ్, తక్కువ సరఫరా నేపథ్యంలో దేశంలో గోధుమల ధర మంగళవారం ఆరు నెలల గరిష్ఠానికి �
దేశ ప్రజల కడుపు నింపేందుకు అందుబాటు ధరల్లో, సరిపడా ఆహార ధాన్యాలు లభించేలా చూడటం కేంద్రం బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతులెత్తేస్తున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన గోధుమ పంటకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అందుకు విరుద్ధ
అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలు కొట్టేస్తాం. అక్కరకు రావనుకున్న చెట్లను నరికేస్తాం. మన అవసరాలకు తగ్గట్టుగా మొక్కలు, చెట్లను ఏం చేసినా ఫర్వాలేదనుకుంటాం. అయితే, చెట్లు కూడా మనలా మాట్లాడతాయని, బాధ కలిగితే ఏడ�
ఏజెన్సీలో నీటి ప్రాజెక్ట్లు తక్కువ. దీనికితోడు బీడు భూములు. సాగునీటి సౌకర్యం సరిగా లేక కేవలం వర్షాధార పంటలే సాగు చేస్తుండేవారు. దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే వస్తుండడంతో రైతులు కూడా నష్టపోయిన సందర్భ�