కోట్లాదిమంది పేదలను మోదీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు
అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకం�
గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం… ఇప్పుడు కాస్త సడలింపు ఇచ్చింది. గోధమల కన్సైన్మెంట్లను పరీక్షల కోసమో, సిస్టమ్స్లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్కు మే 13 లేదా అంతకంటే ముందు అప్ప�
బీజింగ్: చైనా మరోసారి భారత్కు మద్దతుగా గొంతు విప్పింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్ను విమర్శించడం సరికాదని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలను నిందించడం వల్ల ప్రపంచ ఆహా�
రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో గోధుమ పంట గణనీయంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని తనకు అనుక�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేని గోధుమల ఎగుమతిని నిలిపివేసింది. అయితే ముందస్తు ఒప్పందాల వరకు ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం �
గోధుమల ఎగుమతిపై కేంద్రం బ్యాన్ విధించింది. ఈ బ్యాన్పై కాంగ్రెస్ మండిపడింది. ఇది రైతు వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణించింది. అధిక ఎగుమతి ధరల ప్రయోజనాలు రైతుకు అందకుండా పోతున్నాయని కాంగ్రెస్ ప