గోధుమల ఎగుమతిపై కేంద్రం బ్యాన్ విధించింది. ఈ బ్యాన్పై కాంగ్రెస్ మండిపడింది. ఇది రైతు వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణించింది. అధిక ఎగుమతి ధరల ప్రయోజనాలు రైతుకు అందకుండా పోతున్నాయని కాంగ్రెస్ ప
BJP Cutout | రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ దీక్ష కొనసాగుతున్నది. అయితే దీక్ష వేదిక వద్ద టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆయా ఉత్పత్తుల ధరలు పైపైకి.. న్యూఢిల్లీ, మార్చి 25: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం.. ఎనర్జీ, మెటల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై పడుతుందని కమోడిటీ మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ప్రజా కవి కాళోజీ చెప్పినట్టు ‘అన్నపు రాసులు ఒక చోట, ఆకలి కేకలు ఇంకొక చోట’ అన్నట్టుగా ఉంది నేడు మనదేశంలో పరిస్థితి. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోడౌన్ల నిండా ఆహారధాన్యాలు పేరుకుపోయాయి. అత్యవసరాల కోసం ఎఫ్సీఐ �
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఏం తింటున్నామో అలానే ఉంటామంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల ఆరోగ్యకరంగా ఉండేందుకు కొన్ని ఆహార మార్పులను చేసుకోవాలని తరచుగా సిఫార్సు చేస్తుంటారు. ఆహారం అనేది శ�
గడిచిన పన్నెండేండ్లలో ఇదే అత్యల్పం యాసంగి పంటలకు ఎంఎస్పీ ప్రకటన జౌళి రంగ ప్రోత్సాహకానికి పది వేల కోట్లు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: యాసంగి పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)న�
లక్నో,జూలై :ఉత్తరప్రదేశ్ అత్యధికంగా గోధుమలు సేకరించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది. ఉత్తర ప్రదేశ్ లో కనీస మద్దతు ధరకు అందించి12.98 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్ను�