అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలు కొట్టేస్తాం. అక్కరకు రావనుకున్న చెట్లను నరికేస్తాం. మన అవసరాలకు తగ్గట్టుగా మొక్కలు, చెట్లను ఏం చేసినా ఫర్వాలేదనుకుంటాం. అయితే, చెట్లు కూడా మనలా మాట్లాడతాయని, బాధ కలిగితే ఏడ�
ఏజెన్సీలో నీటి ప్రాజెక్ట్లు తక్కువ. దీనికితోడు బీడు భూములు. సాగునీటి సౌకర్యం సరిగా లేక కేవలం వర్షాధార పంటలే సాగు చేస్తుండేవారు. దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే వస్తుండడంతో రైతులు కూడా నష్టపోయిన సందర్భ�
దేశంలో నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గోధుమ, గోధుమపిండి ధరలు పదేండ్ల గరిష్ఠానికి చేరాయి. బియ్యం రేట్లు కూడా భారీగా పెరిగాయి. వంటనూనె, ఉప్పు, పప్పు వంటి ఇతర నిత్యావసరాలదీ అదే పరిస్థితి.
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
‘నిద్రలేమి’ నేటితరాన్ని వేధిస్తున్న సమస్య. ప్రతి పదిమందిలో తొమ్మిది మంది నిద్రలేమితో బాధపడుతున్నారని డాక్టర్ అబౌబాకరీ నంబీమా హెల్త్ ఇన్స్టిట్యూట్ సర్వే తెలియజేస్తున్నది. నిద్రలేమికి కారణాలు చాల�
ఆరునెలల క్రితం నాటి మాట.. తెలంగాణలో పండించిన ధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అడిగితే.. అబ్బే గోదాములు ఖాళీ లేవు.. నాలుగైదేండ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి.
కోట్లాదిమంది పేదలను మోదీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు
అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకం�
గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం… ఇప్పుడు కాస్త సడలింపు ఇచ్చింది. గోధమల కన్సైన్మెంట్లను పరీక్షల కోసమో, సిస్టమ్స్లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్కు మే 13 లేదా అంతకంటే ముందు అప్ప�
బీజింగ్: చైనా మరోసారి భారత్కు మద్దతుగా గొంతు విప్పింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్ను విమర్శించడం సరికాదని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలను నిందించడం వల్ల ప్రపంచ ఆహా�
రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో గోధుమ పంట గణనీయంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని తనకు అనుక�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేని గోధుమల ఎగుమతిని నిలిపివేసింది. అయితే ముందస్తు ఒప్పందాల వరకు ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం �