నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల, వసతి గృహం పక్కపక్కనే ఉంటాయి.
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబందించిన
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. దీంతో ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణ�
ఢిల్లీలోని ఓ కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. న్యాయ విచారణ అధికారి, న్యాయవాదులు సహా పలువురు హాజరైన కోర్టు గదిలో నేలపై బియ్యం వెదజల్లడంత
2024-25 వానకాలం సీఎమ్మాఆర్ గడువు పెంచుతూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్పూల్లో మిగిలిన బియ్యం ఇచ్చేందుకు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.
‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? మీకెందుకు సరఫరా చేయటం లేదు. బియ్యం సరఫరా చేస�
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్కు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన నరసయ్య ఇటీవల చెందాడు. కాగా ఆ కుటుంబానికి గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్ 50 కిలోల బియ్యం పంపించగా స
ఒకప్పుడు ఆయన ఓ సాదాసీదా వ్యాపారి.. కానీ, ఇప్పుడు రైస్మిల్లు ఇండస్ట్రినే శాసించే స్థాయికి ఎదిగిన మిల్లర్.. జగిత్యాల జిల్లాలో ఆయన చెప్పిందే వేదం.. కారణం ఆయనది న్యాయబద్ధమైన వ్యాపారం కాదు, అంతా అక్రమమే..
జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని రఘురాములకోట గ్రామ శివారులో ఉన్న హన్మాన్సాయి రైస్మిల్లుపై సివిల్ సైప్లె, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేశార�
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద అవస్థలు పడుతున్నారు.
మార్కెట్ యార్డులోని మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు,
రైతే రాజు అనే మాటకు కాలం చెల్లింది. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న రైతులు వడ్లు కొనండంటూ బతిమాలుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.ఒక వైపు ప్రకృతి సహకరించకపోవడం, మరోవైపు అధికారులు, మిల్లర్ల మధ్య స