దండేపల్లి మండలంలోని రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సైతం అక్రమార్కులు వదలడం లేదు. ధనార్జనే ధ్యేయంగా ఎప్పటిలాగే దందా కొనసాగిస్తున్నా రు. నెల్కివెంకటాపూర్, నంబాల కేం
ప్రపంచంలోనే అత్యధికమంది బియ్యాన్నే ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే, ఎక్కువగా తెల్లని పాలిష్ చేసిన బియ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు ఆరోగ్యానికి మంచిదని దంపుడు బియ్యాన్ని వండుకుంటారు.
Worm Infested Rice | మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించాయి. వంటకు వినియోగించిన బియ్యం కూడా పురుగులమయంగా ఉన్నాయి. దీంతో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
అధిక బరువు సమస్య ప్రస్తుతం చాలా మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అధికంగా ఉన్న బరువు కారణంగా అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్కు పౌరసరఫరాల సంస్థ చేస్తున్న బియ్యం ఎగుమతి నిలిచిపోయింది. ఐదు నెలలుగా ఒక్క బియ్యం గింజ కూడా ఎగుమతి కాలేదు. దీంతో తుదిపరి ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట’ అనే సామెత అచ్చంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సన్నబియ్యం పింపిణీకి సరిపోతుంది. సన్నం బియ్యం పంపిణీని అట్టహాసంగా ప్రారంభించి జోరుగా ప్రచారం నిర్వహి�
ధాన్యమైనా, బియ్యమైనా నష్టాలకు విక్రయించడం పౌరసరఫరాలశాఖకు అలవాటుగా మారింది. ఇప్పటికే ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ.. తాజాగా మిగిలిపొయిన దొడ్డు బియ్యాన్ని సైత
గిరిజన విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్ , జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్ డిమాండ్ చేశారు.
నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల, వసతి గృహం పక్కపక్కనే ఉంటాయి.
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబందించిన
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. దీంతో ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణ�
ఢిల్లీలోని ఓ కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. న్యాయ విచారణ అధికారి, న్యాయవాదులు సహా పలువురు హాజరైన కోర్టు గదిలో నేలపై బియ్యం వెదజల్లడంత
2024-25 వానకాలం సీఎమ్మాఆర్ గడువు పెంచుతూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్పూల్లో మిగిలిన బియ్యం ఇచ్చేందుకు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.