Health tips | ఈ మధ్య కాలంలో చాలామంది హై కొలెస్ట్రాల్ (High Collestrol) సమస్యను ఎదుర్కొంటున్నారు. రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం (Life style), ఆహారపు అలవాట్లే (Food habits) ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్న�
భారతీయుల ఆహారపు అలవాట్లే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. తులసి, అరటి వంటి అనేక పెరటి మొక్కలు.. ఇంటింటా పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యౌషధాలుగానూ ఉపయోగపడుతుంటాయ�
కూర్చోవాలంటే తంట.. కూర్చుంటే మంట.. జీవితం సహజంగా ఉండదు. నడక కృతకంగా మారిపోతుంది. కుదురుగా నిలబడలేని దుస్థితి. హాయిగా పడుకుందామన్నా ఒక్కోసారి కుదరదు.. వీటన్నిటికీ కారణం మల విసర్జక వ్యవస్థకు ఎదురయ్యే విపరిణ�
మితం తప్పితే అమృతమైనా విషమే. ఆహారం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా.. చాలా తక్కువగా తిన్నా.. తినకూడని వాటివైపు నాలుక లాగినా అవన్నీ రుగ్మతల కిందికే వస్తాయి.
మైదాతో చేసే పరాటాలు తింటే ఏమవుతుందో తెలుసా? పరాటాల తయారీకి ఏమేమి వాడాలో, ఏ పదార్థాలు వాడకూదో మనం గమనించాలి. ముఖ్యంగా పరాటాలు తినేవారు వాటిని మరవాలంటే కష్టమనే చెప్పాలి. కానీ అనారోగ్యానికి గురికావద్దంటే త�
పొట్ట క్యాన్సర్ అనేది అంతగా చర్చకు రాని తీవ్రమైన వ్యాధి. రుగ్మత లక్షణాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ విషయంలో ఐదు సాధారణ లక్షణాలను గమనించాలి. మామూలు మందులు వాడినా, జీ
వెనుకటి రోజుల్లో ఇంగువను తరుచుగా వాడేవారు. పప్పు, సాంబార్, పులిహోర వంటి అనేక రకాల వంటకాల్లో ఇంగువను ఉపయోగించేవారు. ఆరోగ్యానికి అంతటి మేలు చేసే ఇంగువను ప్రస్తుత జనరేషన్ మర్చిపోయిందా అనే సందేహం వ్యక్తం �
మనం తినే తిండిలో పోషకాలు లోపిస్తున్నాయా?.. అంటే అవుననే అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో (బియ్యం, గోదుమలు) ఆర్సినిక్ వంటి
విషపూరిత కారకాలు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అ�
Health tips | ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు సరైన ఆహార నియమాలు పాటించకపోతే తీవ్రత మరింత ముదిరే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి ఆ
అధిక రక్తపోటు సాధారణంగా మగవారిలో ఎక్కువగా కనిపించేది. కానీ మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో పురుషులకు దీటుగా పనిచేస్తున్న మహిళలను సైతం అధిక రక్తపోటు సమస్య పట్టిపీడిస్తున్నది
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెలెనెస్ కార్యక్రమాన్ని చేపట్టిందని డి.ధ ర్మారం ప్రభుత్వ దవాఖాన వైద్యురాలు హరిప్రియ, మున్సి పల్ చైర్మన్ పల్లె జితేందర�
మనం ఏ ఆహారం తీసుకుంటామనే దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఏం తింటున్నామో ఓసారి పరిశీలించి అవసరమైతే ఆహారంలో మార్పులు చేసుకుని హృద్రోగాల బారినుంచి బయటపడ