ఎఫ్సీఐ పెండింగ్ బియ్యాన్ని వెంటనే పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో యాసంగి 2021-22 బియ్యం డెలివరీ, పెండింగ్ క్లియరెన్స్ పైన సమీక్షా స�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో 150 ఎకరాల్లో వరి సాగువుతోంది. అంతర పంటగా బీర వేశారు. నాట్లు వేసిన వారం తర్వాత బీర విత్తనాలను పొలం గట్ల పక్కన నాటుతారు. 20 రోజుల్లో తీగలు వస్తాయి. వీటికి
పోషకాహార లోపం ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనతను తీసుకునే ఆహారంతో తగ్గించేలా.. కొత్త రకం బియ్యం వంగడాలకు హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రూపకల్పన చేసింది.
CMR | బియ్యం (సీఎమ్మార్) సేకరణ విషయంలో కేంద్రం గతంలో మాదిరిగానే కొర్రీలు పెడుతున్నది. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ గడువు పొడిగించేందుకు ససేమిరా అంటున్నది. 2021-22 వానకాలం, యాసంగి సీజన్కు సంబంధించిన సీఎమ్మార్ �
భారతదేశంలో చాలామంది ప్రధాన ఆహారం వరి అన్నం. అయితే కార్బొహైడ్రేట్లు, గంజి (స్టార్చ్) ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తినకూడదని తీర్మానించుకుంటారు. కానీ, మితంగా తింటే అన్నం కూడా అమృత సమానం అంటున్నారు పోషకాహార ని
ఇటీవల వడగండ్ల వానతో జిల్లాలో అధిక శాతం పంటలు నష్టపోగా, సర్వేను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి, అన్నదాతలకు భరోసా కల్పించారు. దీంతో పరిహారం అందించడమే ధ్యే�
Diet | ఇటీవల రకరకాల డైట్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. అన్నం పూర్తిగా నిషేధిస్తున్నారు. కూరగాయలు, పండ్ల ముక్కలు, కొబ్బరి, పల్లీలాంటివి మాత్రమే తింటున్నారు. ఈ తరహా భోజన విధానం ఎంతవరకు మంచిది?
బందోబస్తు విధులలో నిత్యం బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషమైన జీవనం సాగిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందిలో అవగాహన తెస్తున్నారు.
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
జిల్లాల విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, హైదరాబాద్ మహా నగరాన్ని రంగారెడ్డి జిల్లా ఆవరించే ఉన్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో పండే పంటల క్రయవిక్రయాలకు అనాది
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?
దేశంలో నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గోధుమ, గోధుమపిండి ధరలు పదేండ్ల గరిష్ఠానికి చేరాయి. బియ్యం రేట్లు కూడా భారీగా పెరిగాయి. వంటనూనె, ఉప్పు, పప్పు వంటి ఇతర నిత్యావసరాలదీ అదే పరిస్థితి.