భారతదేశంలో చాలామంది ప్రధాన ఆహారం వరి అన్నం. అయితే కార్బొహైడ్రేట్లు, గంజి (స్టార్చ్) ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తినకూడదని తీర్మానించుకుంటారు. కానీ, మితంగా తింటే అన్నం కూడా అమృత సమానం అంటున్నారు పోషకాహార ని
ఇటీవల వడగండ్ల వానతో జిల్లాలో అధిక శాతం పంటలు నష్టపోగా, సర్వేను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి, అన్నదాతలకు భరోసా కల్పించారు. దీంతో పరిహారం అందించడమే ధ్యే�
Diet | ఇటీవల రకరకాల డైట్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. అన్నం పూర్తిగా నిషేధిస్తున్నారు. కూరగాయలు, పండ్ల ముక్కలు, కొబ్బరి, పల్లీలాంటివి మాత్రమే తింటున్నారు. ఈ తరహా భోజన విధానం ఎంతవరకు మంచిది?
బందోబస్తు విధులలో నిత్యం బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషమైన జీవనం సాగిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందిలో అవగాహన తెస్తున్నారు.
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
జిల్లాల విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, హైదరాబాద్ మహా నగరాన్ని రంగారెడ్డి జిల్లా ఆవరించే ఉన్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో పండే పంటల క్రయవిక్రయాలకు అనాది
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?
దేశంలో నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గోధుమ, గోధుమపిండి ధరలు పదేండ్ల గరిష్ఠానికి చేరాయి. బియ్యం రేట్లు కూడా భారీగా పెరిగాయి. వంటనూనె, ఉప్పు, పప్పు వంటి ఇతర నిత్యావసరాలదీ అదే పరిస్థితి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు మరోసారి తమ ఔదార్యం చాటుకున్నారు. నగరంలోని అన్నం ఫౌండేషన్కు వేలాది రూపాయల విలువైన దుప్పట్లు, వస్ర్తాలు, బియ్యం బస్తాలను మంగళవారం అందజేశారు.
రుద్రూర్, కోటగిరి, వర్ని మండలాల్లో కృషి విజ్ఞాన కేంద్రం -రుద్రూర్ శాస్త్రవేత్తలు పి.విజయ్కుమార్, డా.రాజ్కుమార్ పంటల్లో రోగ నిర్ధారకాలను పరిశీలించేందుకు శనివారం క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు.
వికారాబాద్ జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురువడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండడం, బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వరి పంటల�
పేదలు ఆకలితో అలమటించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. ఆ బియ్యం కొందరు దళారుల మూలంగా పక్కదారి పడుతున్నది. రేషన్ దుకాణాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని కొంద�