బియ్యం ఎగుమతులపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే గోధుమల ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశీయ అవసరాలకు కూడా గోధుమలు తక్కువ పడొచ్చన్న అం�
ఈనెలాఖరులోగా మిగిలిన యాసంగి ధాన్యాన్ని బియ్యంగా మార్చేందు కు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో యాసంగి ధాన్యా న్�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో 4,387 కొనుగోలు కేంద్రాల నుంచి శుక్రవారం నాటికి 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరా శాఖ వెల్లడించింది. 1088
మిల్లింగ్ చేసిన వెంటనే ఎఫ్సీఐకి బియ్యం అధికారులకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్ల మిల్లింగ్ ద్వారా వచ్చే బియ్యం మొత్తాన్ని ఎఫ్సీఐకి పంపించాలని అధికా�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
మిల్లర్ల దగ్గర ధాన్యం నిల్వలు లేవని రాజకీయ నాయకులు అసమంజస వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేంద్ర, ప్రధానకార్యదర్శి వడ్డీ మోహన్రెడ్డిలు తప్పుబట్టారు.
BJP Cutout | రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ దీక్ష కొనసాగుతున్నది. అయితే దీక్ష వేదిక వద్ద టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్�
హైదరాబాద్ : పలు వార్తాపత్రికల్లో ప్రచురితమైన గురుకులాలకు దొడ్డు బియ్యమే అనే వార్త పూర్తిగా అవాస్తవం అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ రోజు పత్రికా ప్రకటన విడుదల చేస్త
Electric Rice cooker | ఇటీవల ఎక్కువమంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లోనే అన్నం వండుతున్నారు. ఒకప్పుడు పట్టణంలో ఉన్న ఈ అలవాటు ఇప్పుడు పల్లెలకు కూడా తాకింది. అయితే ఎలక్ట్రికల్ రైస్కుక్కర్లో వండిన ఆహారం తింటే అనర్థాలు చ�
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పదే పదే అవే అబద్ధాలు చెప్తున్నారు. తాజాగా శుక్రవారం పార్లమెంటులోనూ అసత్యాలు మాట్లాడారు. బియ్యం, నూకలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని చెప్పడం, ఎగు�
న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని ఇవాళ ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని, కానీ ఆయన ప్రతిస�
2019-20 ఆర్థిక సంవత్సరం వానకాలం గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్మిల్లర్లకు కేటాయించింది. ఈ ధాన్యం పొందిన రైస్మిల్లర్లలో ఆరు మిల్లు�
కేంద్రం తీరుపై నిరసనగా.. సీఐటీయూ నేత చుక్కా రాములు సిద్దిపేట టౌన్, మార్చి 12: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పెట్టుబడిదారుల జేబులు నింపుతున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు వ�
పంట మార్పిడితోనే సాధ్యమైందంటున్న అధికారులు ఫలించిన అవగాహన కార్యక్రమాల ఇతర పంటలవైపే రైతాంగం దృష్ట మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే మొగ్గు రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి స్థానం వైవిధ్య పంటల సాగులో