న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని ఇవాళ ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని, కానీ ఆయన ప్రతిస�
2019-20 ఆర్థిక సంవత్సరం వానకాలం గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్మిల్లర్లకు కేటాయించింది. ఈ ధాన్యం పొందిన రైస్మిల్లర్లలో ఆరు మిల్లు�
కేంద్రం తీరుపై నిరసనగా.. సీఐటీయూ నేత చుక్కా రాములు సిద్దిపేట టౌన్, మార్చి 12: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పెట్టుబడిదారుల జేబులు నింపుతున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు వ�
పంట మార్పిడితోనే సాధ్యమైందంటున్న అధికారులు ఫలించిన అవగాహన కార్యక్రమాల ఇతర పంటలవైపే రైతాంగం దృష్ట మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే మొగ్గు రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి స్థానం వైవిధ్య పంటల సాగులో
FCI | దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు మూలాధారమైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)కు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నదా? పేదలకు సబ్సిడీ మీద ఆహార
ఎఫ్సీఐ సేకరించే బియ్యం 62 లక్షల టన్నులు సంస్థ గోదాముల సామర్థ్యం15 లక్షల టన్నులే గోదాముల ముందు లారీల క్యూ రాష్ట్రమే బియ్యం ఇస్తలేదనిబద్నాం చేస్తున్న కేంద్రం హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్�
పరిగి : వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు పోస్టర్, బుక్లెట్ను శనివారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆవిష్కరించారు. ఈ సందర
యాసంగి దొడ్డు వడ్లు కొనబోమనడం తగదు కేసీఆర్ కృషితో రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నవంబర్ 1: యాసంగిలో దొడ్డు వడ్లు కొనబోమని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్
6,545 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష ఆరబోసి, తీసుకొని రావాలని రైతులకు సూచన హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గతేడాది మాదిరిగానే ఈ వానకాలంలోనూ మొత్తం ధాన్యం ప్రభుత్
రైతులకు సీఎం కేసీఆర్ అభయం తక్షణమే కొనుగోళ్లకు ఉత్తర్వులు జారీ గతంలో మాదిరి గ్రామాల్లోనే సేకరణ 135 లక్షల టన్నుల సేకరణ అంచనా నేరుగా రైతు ఖాతాల్లోకే వడ్ల పైసలు డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దు కొనుగో�
వరి, నూకలు, మక్కలు, చెరుకుతో తయారీ రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన వరిపంట సాగు రైస్ మిల్లులకు అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్లు పెట్రోలియం ఉత్పత్తుల్లో 20% ఇథనాల్ మిక్సింగ్ ఏటా 143 కోట్ల లీటర్ల ఉత్పత్తికి కంపెనీల
సాగులో మళ్లీ ఆల్టైమ్ రికార్డు 1,29,19,312 ఎకరాల్లో వివిధ పంటలు ఈ సీజన్లో 61.75 లక్షల ఎకరాల్లో సాగు గతేడాది కన్నా 9.85 లక్షల ఎకరాలు అధికం 52 శాతం సన్నాలు, 48 శాతం దొడ్డు రకం ఈసారి 1.50 కోట్ల టన్నుల దిగుబడి అంచనా హైదరాబాద్,
దొడ్డు బియ్యంపై కేంద్రం మళ్లీ అదే మాట పోషకాహార భద్రత సాధించడమే లక్ష్యం చిరుధాన్యాలు, ఆయిల్పామ్కు ప్రోత్సాహం తెలంగాణ రైతులకు చేకూరనున్న మేలు పోషక ధాన్యాల మహాసమ్మేళనం-3.0లో కేంద్రమంత్రి నరేంద్రసింగ్ త�