తప్పని సరైతే సన్నాలే వేసుకోండి వానకాలంలో కూడా దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదు ఈ సీజన్లో సన్నాలు మాత్రమే కొనుగోలు చేస్తాం తేల్చిచెప్పిన ఎఫ్సీఐ.. దిక్కుతోచని రైతులు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెల�
దొడ్డువడ్లు కొనే దమ్ముందా? మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంకలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జమ్మికుంటలో టీఆర్ఎస్లో వెయ్యిమంది చేరిక వీణవంక, సెప్టెంబర్ 8: ప్రజలకు పైసా పని చేయని బీజేపీకి ఓట్లు అడిగే నైతి
తేల్చిచెప్పిన ఎఫ్సీఐ జీఎం దీపక్శర్మ కర్ణాటక, తమిళనాడు, కేరళలో తగ్గిన వాడకం, పెరిగిన ఉత్పత్తి దేశంలో భారీగా దొడ్డు బియ్యం నిల్వలు వానకాలంలో 1.48 కోట్ల టన్నుల ధాన్యం: మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్�
తవుడు, నూకలు లేకుండా చర్యలు విదేశాలకు ధాన్యం ఎగుమతే లక్ష్యం హాఫ్ బాయిల్డ్ రైస్కు ప్రాధాన్యం ఆధునిక మిల్లుల ఏర్పాటుకు సన్నాహాలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తవుడుకు తావే ఉండదు. నూక గింజ కనిపించ
Arsenic in Rice | బియ్యంలో ఉండే ఆర్సెనిక్ అనే రసాయం.. మన శరీరానికి హాని కలిగిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది మరింత ప్రమాదకరమని తాజా అధ్యయనాల్లో తెలుస్తోంది.
స్పేస్ రైస్ పండిస్తున్న చైనా | రోదసి నుంచి తెచ్చిన విత్తనాలతో చైనా పంటను పండించబోతున్నది. ఆ ధాన్యాన్ని ‘రైస్ ఆఫ్ హెవెన్' లేదా స్పేస్ రైస్ అంటున్నారు.
దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం (ధ్యాన్యపు ఏటీఎం) ఇది. గురుగ్రామ్లో దీన్ని ఏర్పాటు చేశారు. 5-7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం/గోధుమలను ఈ ఏటీఎం అందిస్తుంది. రేషన్ దుకాణాల్లో ప్రజలు గంటలతరబడి నిలబడకుండ�
నాట్లు వేసిన పురుషులు ఓదెల: నారు తీయడం.. నాటు వేయడం మహిళలు చేయడం సాధారణమే.. అదే పని పురుషులు చేస్తే ఆశ్చర్యమే.. పైచిత్రంలో నాట్లు వేస్తూ కనిపిస్తున్న వారు ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు. రాష్ట్రం లో వరిసాగు �
కొన్న ధాన్యం 90 లక్షల టన్నులు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అత్యధికం ముగిసిన యాసంగి కొనుగోళ్లు ఏడేండ్లలో 576% పెరుగుదల ఒక్కఏడాదే 1.40 కోట్ల టన్నులు యాసంగిలో రికార్డు దిగుబడి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దార్శని�
ఈ నెలలో 15 కేజీలు, జూలైలో 5 కేజీలు 5 నుంచి పంపిణీ.. 2.79 కోట్ల మందికి లబ్ధి రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం మంత్రి గంగుల వెల్లడి హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేలా ప్ర�
రేషన్ బియ్యం| కరోనా నేపథ్యంలో రేషన్ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల క
2వేలు, 25 కిలోల సన్న బియ్యం ప్రైవేటు స్కూళ్ల సిబ్బందిలో వారికీ చోటు యూడైస్లో నమోదుకాకున్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం హాజరు రిజిస్టరే సాయానికి ప్రామాణికం సమస్యలొస్తే వారికోసం ఫిర్యాదు కేంద్రాలు విద�