6,545 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష ఆరబోసి, తీసుకొని రావాలని రైతులకు సూచన హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గతేడాది మాదిరిగానే ఈ వానకాలంలోనూ మొత్తం ధాన్యం ప్రభుత్
రైతులకు సీఎం కేసీఆర్ అభయం తక్షణమే కొనుగోళ్లకు ఉత్తర్వులు జారీ గతంలో మాదిరి గ్రామాల్లోనే సేకరణ 135 లక్షల టన్నుల సేకరణ అంచనా నేరుగా రైతు ఖాతాల్లోకే వడ్ల పైసలు డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దు కొనుగో�
వరి, నూకలు, మక్కలు, చెరుకుతో తయారీ రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన వరిపంట సాగు రైస్ మిల్లులకు అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్లు పెట్రోలియం ఉత్పత్తుల్లో 20% ఇథనాల్ మిక్సింగ్ ఏటా 143 కోట్ల లీటర్ల ఉత్పత్తికి కంపెనీల
సాగులో మళ్లీ ఆల్టైమ్ రికార్డు 1,29,19,312 ఎకరాల్లో వివిధ పంటలు ఈ సీజన్లో 61.75 లక్షల ఎకరాల్లో సాగు గతేడాది కన్నా 9.85 లక్షల ఎకరాలు అధికం 52 శాతం సన్నాలు, 48 శాతం దొడ్డు రకం ఈసారి 1.50 కోట్ల టన్నుల దిగుబడి అంచనా హైదరాబాద్,
దొడ్డు బియ్యంపై కేంద్రం మళ్లీ అదే మాట పోషకాహార భద్రత సాధించడమే లక్ష్యం చిరుధాన్యాలు, ఆయిల్పామ్కు ప్రోత్సాహం తెలంగాణ రైతులకు చేకూరనున్న మేలు పోషక ధాన్యాల మహాసమ్మేళనం-3.0లో కేంద్రమంత్రి నరేంద్రసింగ్ త�
తప్పని సరైతే సన్నాలే వేసుకోండి వానకాలంలో కూడా దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదు ఈ సీజన్లో సన్నాలు మాత్రమే కొనుగోలు చేస్తాం తేల్చిచెప్పిన ఎఫ్సీఐ.. దిక్కుతోచని రైతులు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెల�
దొడ్డువడ్లు కొనే దమ్ముందా? మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంకలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జమ్మికుంటలో టీఆర్ఎస్లో వెయ్యిమంది చేరిక వీణవంక, సెప్టెంబర్ 8: ప్రజలకు పైసా పని చేయని బీజేపీకి ఓట్లు అడిగే నైతి
తేల్చిచెప్పిన ఎఫ్సీఐ జీఎం దీపక్శర్మ కర్ణాటక, తమిళనాడు, కేరళలో తగ్గిన వాడకం, పెరిగిన ఉత్పత్తి దేశంలో భారీగా దొడ్డు బియ్యం నిల్వలు వానకాలంలో 1.48 కోట్ల టన్నుల ధాన్యం: మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్�
తవుడు, నూకలు లేకుండా చర్యలు విదేశాలకు ధాన్యం ఎగుమతే లక్ష్యం హాఫ్ బాయిల్డ్ రైస్కు ప్రాధాన్యం ఆధునిక మిల్లుల ఏర్పాటుకు సన్నాహాలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తవుడుకు తావే ఉండదు. నూక గింజ కనిపించ
Arsenic in Rice | బియ్యంలో ఉండే ఆర్సెనిక్ అనే రసాయం.. మన శరీరానికి హాని కలిగిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది మరింత ప్రమాదకరమని తాజా అధ్యయనాల్లో తెలుస్తోంది.
స్పేస్ రైస్ పండిస్తున్న చైనా | రోదసి నుంచి తెచ్చిన విత్తనాలతో చైనా పంటను పండించబోతున్నది. ఆ ధాన్యాన్ని ‘రైస్ ఆఫ్ హెవెన్' లేదా స్పేస్ రైస్ అంటున్నారు.
దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం (ధ్యాన్యపు ఏటీఎం) ఇది. గురుగ్రామ్లో దీన్ని ఏర్పాటు చేశారు. 5-7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం/గోధుమలను ఈ ఏటీఎం అందిస్తుంది. రేషన్ దుకాణాల్లో ప్రజలు గంటలతరబడి నిలబడకుండ�
నాట్లు వేసిన పురుషులు ఓదెల: నారు తీయడం.. నాటు వేయడం మహిళలు చేయడం సాధారణమే.. అదే పని పురుషులు చేస్తే ఆశ్చర్యమే.. పైచిత్రంలో నాట్లు వేస్తూ కనిపిస్తున్న వారు ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు. రాష్ట్రం లో వరిసాగు �
కొన్న ధాన్యం 90 లక్షల టన్నులు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అత్యధికం ముగిసిన యాసంగి కొనుగోళ్లు ఏడేండ్లలో 576% పెరుగుదల ఒక్కఏడాదే 1.40 కోట్ల టన్నులు యాసంగిలో రికార్డు దిగుబడి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దార్శని�