Arsenic in Rice | బియ్యంలో ఉండే ఆర్సెనిక్ అనే రసాయం.. మన శరీరానికి హాని కలిగిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది మరింత ప్రమాదకరమని తాజా అధ్యయనాల్లో తెలుస్తోంది.
స్పేస్ రైస్ పండిస్తున్న చైనా | రోదసి నుంచి తెచ్చిన విత్తనాలతో చైనా పంటను పండించబోతున్నది. ఆ ధాన్యాన్ని ‘రైస్ ఆఫ్ హెవెన్' లేదా స్పేస్ రైస్ అంటున్నారు.
దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం (ధ్యాన్యపు ఏటీఎం) ఇది. గురుగ్రామ్లో దీన్ని ఏర్పాటు చేశారు. 5-7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం/గోధుమలను ఈ ఏటీఎం అందిస్తుంది. రేషన్ దుకాణాల్లో ప్రజలు గంటలతరబడి నిలబడకుండ�
నాట్లు వేసిన పురుషులు ఓదెల: నారు తీయడం.. నాటు వేయడం మహిళలు చేయడం సాధారణమే.. అదే పని పురుషులు చేస్తే ఆశ్చర్యమే.. పైచిత్రంలో నాట్లు వేస్తూ కనిపిస్తున్న వారు ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు. రాష్ట్రం లో వరిసాగు �
కొన్న ధాన్యం 90 లక్షల టన్నులు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అత్యధికం ముగిసిన యాసంగి కొనుగోళ్లు ఏడేండ్లలో 576% పెరుగుదల ఒక్కఏడాదే 1.40 కోట్ల టన్నులు యాసంగిలో రికార్డు దిగుబడి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దార్శని�
ఈ నెలలో 15 కేజీలు, జూలైలో 5 కేజీలు 5 నుంచి పంపిణీ.. 2.79 కోట్ల మందికి లబ్ధి రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం మంత్రి గంగుల వెల్లడి హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేలా ప్ర�
రేషన్ బియ్యం| కరోనా నేపథ్యంలో రేషన్ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల క
2వేలు, 25 కిలోల సన్న బియ్యం ప్రైవేటు స్కూళ్ల సిబ్బందిలో వారికీ చోటు యూడైస్లో నమోదుకాకున్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం హాజరు రిజిస్టరే సాయానికి ప్రామాణికం సమస్యలొస్తే వారికోసం ఫిర్యాదు కేంద్రాలు విద�
వ్యవసాయ యూనివర్సిటీ: రాగులలో బియ్యం కంటే 30 రెట్లు అధికంగా క్యాల్షియం ఉంటుందని ప్రొ॥ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా॥ జగదీశ్వర్ అన్నారు. ఆయన విలేకర్లతో మంగళవారం మాట్లాడుత�
ఆహార భద్రత నిధుల విడుదలపైకేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్లోక్సభలో లిఖితపూర్వక జవాబుతెలంగాణపై వివక్షకు తాజా నిదర్శనం హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు హ