యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునే సమయానికి మిల్లుల్లో ఖాళీ స్థలం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. సోమవారం నమస్తే తెలంగాణలో ‘యాసంగి ధాన్యానికి చోటేది.
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసే మిల్లులను సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు.
ఎఫ్సీఐకి బియ్యం అప్పగించని రైస్ మిల్లులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్లాల్ వివరాలు వెల్లడించారు.
2022-23 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పౌరసరఫరాల సంస్థ (సీఎస్సీ), ఆహార భద్రత సంస్థ (ఎఫ్సీఐ)లకు ఇచ్చేందుకు గడువు జనవరి 31వ తేదీతో ముగిసింది.
సీఎంఆర్ రైస్ డెలివరీకి ప్రభుత్వం ఈ నెల 31 వరకు గడువు ఇచ్చిందని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. అందుకని ప్రభుత్వ లక్ష్యం మేరకు మిల్లర్లందరూ సీఎంఆర్ రైస్ డెలివరీని ఆ గడువులోగా పూర్తి చేయాల�
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రైస్మిల్లులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ధాన్యం స్వీకరించి నిబంధనల మేరకు మర ఆడించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడం�
సీఎంఆర్(కస్టమ్ మిల్లుడ్ రైస్) డెలివరీ లక్ష్యాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, ఓటు �
జిల్లాలో రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. కొందరు వ్యాపారులు అధికారుల కళ్లుగప్పి వివిధ మార్గాల్లో మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు డీలర్లు రేషన్ బియ్యం కోసం వచ్చిన వారి వద్దే తిరిగి కొ�
జోగుళాంబ గద్వాల జిల్లా సివి ల్ సప్లయ్ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి అండదండలు మిల్లర్లకు ఉండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మిల్లర్లు చెప్పిన వారికే ధాన్యం కేటాయించడం మొదలు.. తప్పు చే
Minister Jupalli Krishna Rao | ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) తెలిపారు. జోగుళాంబ గద్వాల ఐడీవోసీ కార్యాలయ సమావ