సీఎంఆర్ ఎగవేతదారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వరంగల్ జిల్లాలో 2021-22లో సీఎంఆర్ డెలివరీ చేయని 12 రైస్మిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సర్కారుకు నివేదిక అందించారు.
సీఎమ్మార్ విషయంలో పౌరసరఫరాల సంస్థ పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటూ కొందరు మిల్లర్లు ఇతర ప్రాంతాల నుంచి బియ్యం కొనుగోలు చేసి ఎఫ్సీఐ
ఇతర రాష్ర్టాల వారిని కూడా తెలంగాణ తల్లి అక్కున చేర్చుకుంటున్నది. మన రాష్ట్రంలో ఉన్న వారికే కాకుండా పొట్ట చేతబట్టుకొని వచ్చిన ఇతర రాష్ర్టాల కూలీలకూ పని కల్పిస్తున్నది.
రైతన్నకు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నది. వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. రైతుల ముంగిటనే ధాన్యం కొనుగోలు
కేంద్రం నిర్వాకంతో మిల్లుల్లోనే 94 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు వర్షాలకు తడిసి మొలకెత్తుతున్న దుస్థితి కేంద్రం వెంటనే సీఎమ్మార్ సేకరించాలి రైస్మిల్స్ అసోసియేషన్ డిమాండ్ నిజామాబాద్, జూలై 15 (నమస్తే �
జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేశారు. పలు మిల్లుల నుంచి శాంపిళ్లు సేకరించారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కస్ట�
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వడ్లపై కేంద్రం తప్పించుకున్నా తెలంగాణ ప్రభుత్వం ఊరూరూ కాంటాలు పెట్టి కొనడంతో రైస్మిల్లులకు ధాన్యం పోటెత్తింది. జిల్లాలో 1.75 �
మే 2 నుంచి రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఫిజికల్ వెరిఫికేషన్కు తగిన విధంగా ధాన్యం స్టాక్ పెట్టే వరకు ఆయా మిల్లుల బియ్యాన్ని సేకరించేది లేదని స్పష్టం చే�
పరిగి : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం చెప్పడం సరైంది కాదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పరిగిలోని త�
హుజూరాబాద్ : హుజూరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతు తెల్పుతున్నారు. తాజాగా హుజురాబాద్ రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గ�
పారాబాయిల్డ్ వద్దు దేశంలో దొడ్డు బియ్యానికి తగ్గిన డిమాండ్ సన్న బియ్యం సేకరణకే ఎఫ్సీఐ సుముఖం కొత్త పారాబాయిల్డ్ మిల్లులతో నష్టమే సాధారణ రైస్ మిల్లుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు హైదరాబాద్�
ఉత్పత్తికి తగ్గట్టుగా మిల్లులు, నిల్వ సామర్థ్యం రాష్ట్రంలో ప్రస్తుతం 1.4 కోట్ల ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణం వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల్లో ఖాళీలను నింపాలి ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్, నూతన పరిశ్రమ