పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శనివారం కరీమాబాద్లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-ఎస్ఆర్ఆర్తోట సెంటర్ను ప�
తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించినప్పటి నుంచి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి క్యూ కడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక విప్లవం నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం ‘టీఎస్ ఐపాస్' కింద పరిశ్రమల స్థాపన జోరందుకున్నది. 2014కు ముందు కేవలం 588 పరిశ్రమలు మాత్రమే ఉండగా, రాష్ట్ర ఏర్పాటు తర్�
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ‘మరుగుజ్జులు కాదు, సిసలైన ప్రజా నాయకులు’ శీర్షికతో ఓ పత్రికలోని పేజీ నిండా అసత్యాల వ్యాసం రాశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రను తక్కువచేసి �
సీఎంఆర్ ఎగవేతదారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వరంగల్ జిల్లాలో 2021-22లో సీఎంఆర్ డెలివరీ చేయని 12 రైస్మిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సర్కారుకు నివేదిక అందించారు.
సీఎమ్మార్ విషయంలో పౌరసరఫరాల సంస్థ పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటూ కొందరు మిల్లర్లు ఇతర ప్రాంతాల నుంచి బియ్యం కొనుగోలు చేసి ఎఫ్సీఐ
ఇతర రాష్ర్టాల వారిని కూడా తెలంగాణ తల్లి అక్కున చేర్చుకుంటున్నది. మన రాష్ట్రంలో ఉన్న వారికే కాకుండా పొట్ట చేతబట్టుకొని వచ్చిన ఇతర రాష్ర్టాల కూలీలకూ పని కల్పిస్తున్నది.
రైతన్నకు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నది. వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. రైతుల ముంగిటనే ధాన్యం కొనుగోలు
కేంద్రం నిర్వాకంతో మిల్లుల్లోనే 94 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు వర్షాలకు తడిసి మొలకెత్తుతున్న దుస్థితి కేంద్రం వెంటనే సీఎమ్మార్ సేకరించాలి రైస్మిల్స్ అసోసియేషన్ డిమాండ్ నిజామాబాద్, జూలై 15 (నమస్తే �
జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేశారు. పలు మిల్లుల నుంచి శాంపిళ్లు సేకరించారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కస్ట�
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వడ్లపై కేంద్రం తప్పించుకున్నా తెలంగాణ ప్రభుత్వం ఊరూరూ కాంటాలు పెట్టి కొనడంతో రైస్మిల్లులకు ధాన్యం పోటెత్తింది. జిల్లాలో 1.75 �
మే 2 నుంచి రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఫిజికల్ వెరిఫికేషన్కు తగిన విధంగా ధాన్యం స్టాక్ పెట్టే వరకు ఆయా మిల్లుల బియ్యాన్ని సేకరించేది లేదని స్పష్టం చే�