2023-24 వానకాలం సీజన్కుగానూ మొత్తం 63,513 మెట్రిక్ టన్నుల ధాన్యం 65 రైస్ మిల్లులకు కేటాయించారు. ఇందుకుగానూ మిల్లర్లు బియ్యం రూపకంగా 45,353 మెట్రిక్ టన్నులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 38,
ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని రైస్మిల్లులపై పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక అధికారులతో కలిసి శుక్ర, శనివారాల్లో దా�
ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యంలో రైస్మిల్లుల యజమానులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రైవేట్కు అమ్ముకున్నట్టు తేలింది.
రైస్ మిల్లుల్లో రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. సివిల్ సప్లయీస్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవా రం తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వ చ్చింది.
పదేళ్ల కేసీఆర్ పాలనలో పారిశ్రామికీకరణ పరుగందుకున్నది. అందుకు ప్రభుత్వం తెచ్చిన నూతన విధానాలే కాదు, నాణ్యమైన కరెంట్ కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
పన్నెండేండ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో పలు మిల్లుల నుంచి పౌర సరఫరాల శాఖ ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని కోదాడలోని ఓ మిల్లులో భద్రపరిచి సీజ్ చేసింది. ఆ తర్వాత అటువైపే చూడలేదు. దాంతో అవి నేడు తుట్టెలు కట్టి, ప
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోయేషన్ మాజీ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్
మండలంలోని రెడ్డిపల్లి కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, త్వరితగతిన కేంద్రంలోని ధాన్యాన్ని రైస్మిల్లులకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం కమలాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కమలాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్�
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం కొల్చారం మండలం వరిగుంతంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంలోని వడ్లు
కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఇన్చార్జి జిల్లా పౌరసరఫరా�
సంగారెడ్డి జిల్లాకు కూతవేటు దూరంలోని దాసుగడ్డ తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం బస్తాలున్న ట్రాక్టర్లు, వాహనాలను �
ధాన్యం కొనుగోళ్లు సరిగా నిర్వహించడం లేదంటూ బీబీపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌర స్తా వద్ద మల్కాపూర్ గ్రామ రైతులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో సొసైటీ సిబ్బంది న�
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి మంగళవార�