రైస్ మిల్లుల వద్దకు వచ్చే రైతుల ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని, బుధవారం నుంచి ఆయా మిల్లుల వద్ద విధులు నిర్వహించాలని సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ ఆదేశాలు జారీ�
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో సత్తనపల్లిలో అధికార పార్టీ నాయకుడికి చెందిన రైస్ మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు స్పెషల్ టాస్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేశార�
314 రైస్ మిల్లుల్లో 5.40లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ ధాన్యం రికవరీకి సదరు మిల్లులపై చర్యలకు ఉపక్రమించింది. నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.
ధాన్యం వ్యవహరంలో రైస్ మిల్లర్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు గత కొంతకాలంగా జిల్లాలో పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత నెల జిల్లాలోని బీచుపల్లి సమీపంలోని విజయ ఆయిల్ మిల్ గోదాంలో 300 బ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు పక్క రాష్ర్టాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమార్కులను అడ్డుకునేందుకు నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మారుతీనగర్ వద్ద చెక�
ఇకపై ప్రతి రైస్మిల్లు కచ్చితంగా సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)లో భాగస్వామ్యం కావాల్సిందే. కాదు కూడదంటే ఇకపై కుదరదు. ప్రైవేటు వ్యాపారం చేసుకున్నా.. సీఎంఆర్లోనూ ఉండాల్సిందే. ఈ మేరకు సీఎంఆర్ నిబంధనల
ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని నల్లబజారుకు దర్జాగా తరలించిన రైస్మిల్లర్ల యజమానులు ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. 2020 నుంచి సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతున్నది. జిల్లాలోని మెజార్టీ రైస్మిల్లులు సీఎ�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి, జనగామలోని దేవరుప్పుల మండలం మన్పహాడ్పల్లిలోని రైస్ మిల్లులపై సివిల్ సైప్లె అధికారులు మంగళవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం రూ.14.67 కోట్ల సీఎంఆర�
2023-24 వానకాలం సీజన్కుగానూ మొత్తం 63,513 మెట్రిక్ టన్నుల ధాన్యం 65 రైస్ మిల్లులకు కేటాయించారు. ఇందుకుగానూ మిల్లర్లు బియ్యం రూపకంగా 45,353 మెట్రిక్ టన్నులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 38,
ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని రైస్మిల్లులపై పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక అధికారులతో కలిసి శుక్ర, శనివారాల్లో దా�
ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యంలో రైస్మిల్లుల యజమానులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రైవేట్కు అమ్ముకున్నట్టు తేలింది.
రైస్ మిల్లుల్లో రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. సివిల్ సప్లయీస్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవా రం తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వ చ్చింది.