BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
రాబోయే పదేండ్లూ నేనే ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించుకోవడాన్ని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా ప్రకటించుకోవడం కాంగ్�
వానలు లేక గోదావరి జలాలు రాక సాగునీటి కోసం పాలకుర్తి నియోజకవర్గంలోని రైతాంగం అరిగోస పడుతున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా �
గద్దెనెక్కిన తర్వాత 48 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం సాధించారో, ఎన్ని నిధులు తెచ్చారో వెంటనే శ్వేతపత్రం విడుదలచేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశా
బనకచర్లపై కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆం ధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉం దని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజల�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు చెందిన ముగ్గురు విలేకరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బనకచర్ల మీద తామేమీ తీర్పు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలను పిలవలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ర్టాల మధ్య జల వివాదం ఏర్పడినప్పుడు.. వాటిని సమన్వయపరిచి పెద్దన్న పాత్ర పోషించి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని..అందుకే నిపుణుల కమిటీ వేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి
రాష్ట్రంలో రేవంత్రెడ్డి పాలనకు కౌంట్డౌన్ మొదలైందని, కాంగ్రెస్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్�
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. రేవంత్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును రీట్వీట్ చేశారని కరీంనగర
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాధేయపడ్డారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్ర
బతుకుపోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి రైతాంగానికి క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీ