కామారెడ్డి, నిర్మల్, మెదక్, సిద్దిపేట జిల్లాలు హాహాకారం చేస్తున్నాయి. వరద విలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ ముఖ్యమంత్రి అయినా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. వరదలో చిక్కు�
భారీ వర్షాలు, వరదలతో సగం తెలంగాణ ఆగమాగమవుతుంటే రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని నిన్న మూసీ సుందరీకరణ, నేడు స్పోర్ట్స్ మీద రివ్యూ నిర్వహిస్తున్నాడే తప్ప ప్రజల ప్రాణాల గురించి పట్టించు�
కింది కులాల వారిని ఎదగకుండా అణచివేసే ప్రయత్నం చరిత్రలో అడుగడుగునా కనబడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరుగాంచిన మన దేశంలోని జనాభాలో సగానికి పైగా ఉన్న వీరికి పాలనా అవకాశాలు దక్కే పరిస్థితులు ఇప్పటికీ ఏ
రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం స్థానిక హోటల్లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా చైర
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) నాలుగో సీజన్కు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. స్థానిక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా అక్టోబర్ 2వ తేది నుంచి లీగ్ మొదలుకానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను గురువ�
తెలంగాణకు గుండెకాయ, గోదావరి జలాలకు ప్రాణవాయు ఎల్లంపల్లి ప్రాజెక్టు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా లోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆయన గురువారం పరిశీలించారు.
రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఉందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) వివమర్శించారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే, రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకర�
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటిలేదని బీఆర్ఎస్ (BRS) పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మెదక్ జిల్లాలో (Medak) భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), దుబ్బాక �
Prashant Kishor | బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది. కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం రేవంత్రెడ్డి బీహార్లో పర్యటించడంతో ఆ నాటి మా�
KTR | యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే.. సీఎం, మంత్రులు ఎక్కడికి వెళ్లారు.. కేటీఆర్ ఫైర్తెలంగాణ రైతులు బస్తా యూరియా కోసం తండ్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ వరింగ్ ప్ర