చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు తక్షణమే చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని �
పింఛన్ల పెంపు ఎప్పుడంటూ వృద్ధులు, దివ్యాంగులు, గీత, బీడీ, నేత కార్మికులు, ఒంటరి మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఊదరగొట్టిన కాంగ్రె�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీద రేవంత్రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీసీ హక్కుల ఉద్యమకారుడు, బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు స్పష్టంచేశారు.
రేవంత్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో అరిగోస పడుతున్నారు. సాగునీరు మొదలు.. విత్తనాలు.. ఎరువులు.. పండిన పంట విక్రయించేందుకు నానా పాట్లు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, విశ్లేషణ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అన్నారు. ఈ సర్వే సమాచారం ఆధారంగా స్వతంత్ర మేధావుల కమిటీ చేసిన అధ్యయనం చారిత్రాత్మకమైనదని చెప్పారు.
సాధారణంగా జాతీయ పార్టీల్లో వ్యక్తిగత ఎజెండాలు ఉండవు. ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టాలన్నా, ముఖ్యమంత్రిని నియమించాలన్నా, తొలిగించాలన్నా అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ �
కులగణన సర్వే డాటా కాదని, మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్రెడ్డి అభివర్ణించారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మాట ప్రకారం కులగణనను విజయవంతం గా నిర్వహించామని చెప్పారు.
బనకచర్ల అంశంలో సీఎం రేవంత్రెడ్డి తీరుపై కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి రహస్య ఎజెండాతో, సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని బ
ఈ మధ్య యశోద దవాఖానలో పరీక్షలు చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ను పలకరించడానికి పోయిన. అక్కడ మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులు చేస్తున్న కుంభకోణాలపై ప్రశ్నిస్తూ జేబీఎస్ వద్ద ఏ టు జెడ్ పేరుతో హోర్డింగు ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సఫలీకృతం చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి అని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
RS Praveen Kumar | రాష్ట్రంలో బెస్ట్ ఎవైలబుల్ పథకంలో భాగంగా పేద విద్యార్థుల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.