ఆంధ్రా నేతల మంత్రాంగంతో మరణానంతరం ప్రజా గాయకుడు గద్దర్కు తీవ్ర అవమానం జరిగిందనే ఆవేదన వ్యక్తమవుతున్నది. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. గద్దర్ ఫొటో, ఆయనకు సంబంధించిన ఆన�
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నానాటికీ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్య కళావిహీనంగా కనిపిస్తున్నది. విద్యాశాఖను తన వద్దే ఉంచుకు
గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులపై రేవంత్రెడ్డి సర్కార్ డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్ట్) యాప్ గుదిబండ మోపింది. పంచాయతీ పాలకవర్గాలు లేక ఒకవైపు, నిధులు మంజూరు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
అప్పులను అలవాటుగా చేసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల రుణసమీకరణ ఇండెంట్ పెట్టింది. 17న నిర్వహించే బహిరంగ వేలంలో అప్పు తీసుకుంటామని నాలుగు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది.
Revanth Reddy | త్వరితగతిన కేసు విచారణ పూర్తిచేయాలని మత్తయ్య కోర్టును కోరారు. హైకోర్టులో స్టే పొందాలని లేనిపక్షంలో ఇక్కడ (ఈడీ కోర్టు) విచారణ కొనసాగుతుందని జడ్జి సురేష్ స్పష్టం చేశారు.
MLC Kavitha | ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Harish Rao | ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీ�
Tourism Department | రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సంస్థలో గత 24 ఏండ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే 166 మంది కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
KTR | ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పంది�
ఖమ్మం జిల్లాలో సన్నరకం వడ్లు అమ్మిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.53.27 కోట్ల బోనస్ డబ్బులను చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే మద్దతు ధర కాకుండా అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన సీఎం రే
కాంట్రాక్టర్, ఇంజినీరు కలిసి బల్దియా ఖజానాకు కన్నం పెట్టారు. సీసీ రోడ్డు వేయకుండానే వేసినట్టుగా బిల్లులు పెట్టి దోచుకున్నారు.. చివరకు వీరి భాగోతం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. క్వాలిటీ కంట్రోల్ వ�