RS Praveen Kumar | ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ప్రశ్నిస్తున్న గొంతులు నొక్కడానికి రేవంత్ రెడ్�
Harish Rao | హైదరాబాద్ ఒక మెడికల్ హబ్గా రూపొందడం చాలా సంతోషకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇతర దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని.. ఇక్కడ ఉండే ఇన్ఫ్రా కావచ్చు, డాక్టర్ కావచ్చని
“గ్రామ పంచాయతీల నిర్వహణ మాపై పడింది. ఆర్థిక భారాన్ని మోయడం మాతోకాదు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదన అనుభవిస్తున్నం. పారిశుధ్య ట్రాక్టర్�
ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఫార్ములా-ఈ రేస్ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక�
‘కేసీఆర్ అంటేనే చరిత్ర.. ఆయన తెలంగాణ ఊపిరి.. అలాంటి కేసీఆర్ నిషాన్ను ఎవరూ చెరిపేయలేరు.. అది ఎవరి తరమూ కాదు’ అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.
ఓల్డ్సిటీ మెట్రో పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. హైకోర్టు నిర్ణయంతో ప్రాజెక్టు ఆగలేదు కానీ పనులు మాత్రం ముందుకు సాగడంలేదు.
మూడు అరెస్టులు.. ఆరు కేసులన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది. నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని తలపోస్తున్నది. తన మాటకు ఎదురు చెప్పేవారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నది. ప్రజాకం�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావ్ (MLA Manik Rao)అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు.
Y Satish Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంపై బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ మీద కేసు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (KTR) కాంగ్రెస్ సర్కార్ మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల కోసం జేసీబీని, ప్రత్యర్థులను అణచివేసేందుకు కేసుల కోసం ఏసీబీని ప్రయోగిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర
‘బీటెక్ ట్యూషన్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఉన్నదా? అయినా ఆ విషయం తర్వాత చూద్దాంలే’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్ర�