Telangana | ఆంధ్రా సమైక్య పాలకులు, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదించి, అలుపెరుగని ఉద్యమంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోనూ సమైక్యవాద పార్టీలు ఒక్కటై తెలంగాణపై సాగించిన �
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నా రు. బ�
జైనూర్, జూన్ 02: కాగజ్నగర్లో జరిగిన ప్రభుత్వ సభలో స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Kova Laxmi)ని ప్రోటోకాల్ ప్రకారం గౌరవించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండ�
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణలో నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింద�
Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేశారు. ఇంకా ఐదు పేజీల ప్రసంగం మిగిలి ఉన్నప్పట�
Banakacherla Project | ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే.. బదులుగా ఏపీ ప్రాజెక్టును తెలంగాణ ఒ
CAG Report | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాల వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు స్పష్టమవుతున్నది
Sanath Nagar TIMS | బీఆర్ఎస్ హయాంలో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే సదాశయంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) దవాఖానల�
Revanth Reddy | ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ‘నిన్నమొన్న బీజేపీ మిత్రులు బస్సు యాత్ర చేయడం సంతోషం.. కానీ ఇప్పటికే మనం 62 లక్షల టన్నుల ధాన్యం సేకరించినం.
కాంగ్రెస్ పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫ�
ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు తాలు పేరుతో కడ్తా తీస్తే తోలు తీస్తామని అన్నారని, మరిప్పుడు క్వింటాలుకు పది కిలోల కడ్తా తీస్తుంటే రైతులు లబోదిబోమంటున్నారని, ఎవరి తోలు త�
30 నెలల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా రూ.4.14 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేయడంలో మరిన్ని రికార�