కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, చేయూత ఫించన్లు పెంచుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయాయి.. రూపాయి పింఛన్ల పెంపు, నూతన పింఛన్లు ఇవ్వకపోవడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థ�
తెలంగాణ ముఖ్యమంత్రి మళ్లీ మాటతప్పారు.. మడమ తిప్పేశారు.. సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్షోల అనుమతి విషయంలో రేవంత్రెడ్డి తీరు వివాదాస్పదమవుతున్నది. అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి ప్రీమియర్ షోలు, బెనిఫిట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాహసం చాలా ఎక్కువనటంలో, మాటల ఉధృతి ఎక్కువనటంలో, మనసులో ఏ మాట ఉన్నా నిస్సంకోచంగా బయటకు అంటారనటంలో ఎటువంటి సందేహం లేదు. తను ముఖ్యమంత్రి కాకముందు ఈ విషయాలు రాష్ట్ర ప్రజలకు గాని,
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. అశోక్నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం జరిగిన బోనాల ఉత్సవాలకు ఎ
ప్రతి ఎరువుల షాపు వద్ద ఇద్దరు పోలీసులను పెట్టాలంటూ కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు పుష్కలంగా ఎరువులు ఉన్నాయని చెప్తున్న సీఎం, మరోవైపు పోలీసులన�
Errabelli Dayakar Rao | సీఎం రేవంత్ రెడ్డి హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు.
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు.. తన మంత్రివర్గ సభ్యుల �
తెలంగాణ అంటే గిట్టనట్టుగా, ఇక్కడి వినతులు, విజ్ఞాపనలు పట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అన్నింటికీ తలూపుతూ వస్తున్నది. అడిగిందే తడవుగా ఆగమేఘాలప
సీఎం రేవంత్రెడ్డి 49వసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 24న ఆయన ఢిల్లీ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ మల్లు రవి వెల్లడించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మ�
‘రోజురోజుకూ దిగజారుతున్న గురుకులాల దుస్థితి కనిపించడంలేదా రేవంత్రెడ్డీ? నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలతో పదుల సంఖ్యలో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నా మనస్సు కరగడం లేదా?
వారం రోజుల్లో సాగునీరు ఇవ్వకపోతే రైతులతో పాదయాత్రగా వెళ్లి సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ప�
తెలంగాణ రైజింగ్-2047కు అనుగుణంగా అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్(ఏటీసీ)ఏర్పాటు ప్రక్రియ ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.