KTR | సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బయట మాట్లాడుతూ.. ఎంతసేపు చాయ్ తాగే లోపు అయిపోతాయని మాట్లాడుతుంటారు.. ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
KTR | బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లపై సీలింగ్ విధించారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం శుద్ధ తప్పు.. అది 100 శాతం అబద్ధం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్ప�
అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం సమావేశాలు రెండు రోజులు నిర్వహించి పారిపోవాలని చూస్తున్నదని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
‘హలో.. నేను సీఎంవో నుంచి మాట్లాడుతున్నా. మీ కాలేజీలో బీటెక్ సీఎస్ఈ మేనేజ్మెంట్ కోటా సీటు కావాలి. నా పేరు చెప్పి ఫలానా విద్యార్థి వస్తాడు. చేర్చుకోండి
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి సౌకర్యం కోసం సమావేశాల తీరును, సమయసారిణిని మార్చినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. సాధారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభంకావాల్సిన సభను ఆదివారం ఉదయం 9 గం
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాసమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పేదప్రజలకు కూడు, గూడు వంటి సదుపాయాలు కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే సమక
రాష్ట్రంలో ఒక్క సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ సర్పంచ్ల జేఏసీ ఆధ్వ�
కోకాపేట్ ట్రంపెట్ ప్రారంభం ఎప్పుడనేది గందరగోళంగా మారింది. అట్టహాసంగా ప్రారంభ ఏర్పాట్లు చేసుకుంటే.. చివరి నిమిషంలో సీఎం రేవంత్ షెడ్యూల్ లేకపోవడంతో వాయిదా పడింది. ఇప్పటికీ కొత్వాల్గూడ’ సైతం అందుబాట
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జలప్రళయం మానుకోటలో విషాదం నింపింది. ఆగస్టు 31న అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన వరదలు కొన్ని పల్లెలను ముంచెత్తాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
Harish Rao | వరదల మీద మాట్లాడుదామని అంటే.. వరదలు ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు మాట్లాడుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.