బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందో పూర్తి వివరాలతో సీఎం రేవంత్రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి కోరారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 15వ ప్యాకేజీ టెయిల్ఎండ్ భాగంగా నిర్మితమైన గంధమల్ల జలాశయ రూపశిల్పి కేసీఆరేనని, 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో స్వామివారి పేరిట యాదగిరిగుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేసిన ఘనత ర�
కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కాం�
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున�
సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో పాలనను గాలికొదిలేశారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పర్సంటేజీల రాజ్యం నడుస్తున్నదని �
రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోందని, కమీషన్లు వచ్చే పథకాలకే నిధులు కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధ్దాలకు బ్రాండ్ అంబాసి�
‘ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడుతాయి. ఏదో ఒక సాకు చూపుతూ పిటిషన్లు వేసి వాటిని అడ్డుకోవడం సరికాదు. తెలంగాణలోనూ కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు.
సీఎం సొంత నియోజకవర్గంలో పథకాల అమలు అస్తవ్యస్తంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొంరాస్పేట పరిధిలోని బాపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న అనంతపూర్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో
కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు పోడు పట్టాలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి ఆ భూములను గుంజుకుంటుండని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవ�
రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని అసమర్థ పాలన అని సర్పంచ్ల సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Survi Yadaiah Goud) విమర్శించారు. యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నారాయణపురం మండలంలో
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు (Cabinet Meetings) నిర్వహించనుంది. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గం భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి �
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, ట్రిపుల్ ఆర్�
ఎన్నికల సమయంలో గంపెడు హామీలు ప్రకటించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేటికీ నెరవేర్చకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కనీసం చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించకపోవడంతో పను�
అందాల పోటీల్లో మిస్ ఇంగ్లండ్తో అనుచితంగా ప్రవర్తించి, అవమానించిన ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం ఏర్�