Harish Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Siddipeta | సాగునీటి కోసం రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు
తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు.
ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చే జరగలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై చర్చించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్�
సీఎం రేవంత్రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి.. 50 యూరియా బస్తాలను కూడా తీసుకురాలేదని, యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వహయాంలో జూన్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ‘డీఫ్లేషన్' (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర గణాంకా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నదని మాజీ ఎంపీ, బీఆర్ఎ స్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
తెలంగాణను ఎడారిగా మా ర్చే కుట్ర జరుగుతున్నదని, రేవంత్రెడ్డి చేసే ద్రోహంలో కాంగ్రెస్ మంత్రులు సైతం పాలు పంచుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బుధవారం ఆరోపించారు.
‘బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్కాట్' అంటూ ముందురోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్ .. అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. ‘బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా’ అని చ
సీఎం రేవంత్రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడుతుందని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై చేసిన వ్యా
కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన బుధవారం జరిగిన భేటీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సాధించినదేమీ లేదు. తెలంగాణ అంశాల్లో విజయం సాధించిందని చెప్పడమే పెద్ద అబద్ధం.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులగణన జరిపి, 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని బీసీలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీసీల ఓట్లు కీలకమని, వారికి ఏదో ఒక గట్టి హామీ ఇవ్వకపోతే తమవైపు తిప్పుక�