ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత జిల్లా పాలమూరుకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కోసం కొల్లాపూర్
సీఎం రేవంత్రెడ్డి ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలోని పల్లెలు కళ తప్పాయని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి 18 నెలలు దాటినా ఎన్నికల నిర్వహణలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
సీఎంల భేటీలో బనకచర్ల అంశం ఎజెండాలో ఉన్నదా? లేదా? బనకచర్ల కమిటీ పడిందా? లేదా? ఆంధ్రా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పింది నిజమా? కాదా? కమిటీ వేసినట్టు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నిజమా? అబద్ధమా? చెప్పాలని మాజ�
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి పాలనలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్లపై అడ్డగోలు కేసులు పెడుతూ వేధిస
తెలంగాణపై ఆంధ్రా పత్రిక ఆంధ్రజ్యోతి పన్నాగం మరోసారి బయటపడింది. గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కప్పిపుచ్చి.. ఆంధ్రాకు మేలు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నది.
తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెరపైకి తేవడంలో సీఎం రేవంత్రెడ్డి దిట్ట అని పరిశీలకులు వ్యా ఖ్యానిస్తుంటారు.
“గోదావరి, కృష్ణా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంతనేది కేంద్రమే తేల్చాలి. దీనిపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి. ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రి నోరు విప్పాలి” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత�
‘ఆర్డినెన్స్' అంటేనే తాత్కాలికం. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, కేంద్రంలో పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్న సమయంలో కాకుండా ఇతర సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకొని దాన్ని అమలుచేయవలసి వచ్చినప్పుడు ఆర్డినె�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పచ్చని చెట్లపై గొడ్డలి వేటుపడింది. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా జటప్రోలు గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసేందుకు సీఎం రేవంత�
రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో వరుస కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్, జేబీఎస్ సమీపంలో వెలిసిన ఓ భారీ హోర్డింగ్ చర్చనీయాంశంగా మా
Vemula Prashanth Reddy | కాంగ్రెస్ గూండాల దాడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం.. ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలపైన ప్రశ్నిస్తూనే ఉంటుంది అ
Harish Rao | రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు మా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి పైన దాడి, నా క్యాంపు కార్యాలయం, పాడి కౌశిక్ ర