గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన 420 వాగ్దానాలను పక్కదారి పట్టించేందుకు ఆయన అనుచరగణం ఇప్పుడు విద్య, వైద్యరంగాల అభివృద్ధి పేరిట సరికొత్త రాగం అందుకుంటున్నది.
తెలంగాణ వాళ్ల దిష్టి వల్లనే కోనసీమలో చెట్లు చనిపోయాయని.. కోనసీమవల్లనే తెలంగాణ వచ్చిందని.. సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అని
పవన్ కల్యాణ్.. మీకు జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా హైదరాబాద్కే వస్తావు, అలాంటిది తెలంగాణవాళ్లకు కండ్లు మంచిగా లేవనడం మాత్రం తప్పు’ అని మాజీ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహించారు.
ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ నిర్మిస్తామంటూ నిధులు విడుదల చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ప్రభుత్వ దవాఖానలను నిర్లక్ష్యం చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
బహిరంగ సభ జరిగింది సిద్దిపేట జిల్లాలో.. సీఎం మాట్లాడింది మాత్రం ఉమ్మడి కరీంనగర్ గురించి.. సిద్దిపేట జిల్లా ఊసు కూడా ఎత్తక పోవడం... కనీసం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేరు ప్రస్తావించక �
దివ్యాంగులపై సీఎం రేవంత్రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో నవంబర్ 24న ఏడేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు లోతుగా ఆరా తీయగా స్థానికులైన శనిగారపు బాపు (52), ఉపార�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ జనం లేక వెలవెలబోయింది. వచ్చిన వారూ అసహనంతో వెనుదిరగడంతో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభాస్థలికి చేరుకునే సరి�
ప్రస్తుత వక్ఫ్బోర్డు ట్రిబ్యునల్గా ఉన్న రెండ్ల తిరుపతిని రాష్ట్ర శాసనసభ కార్యదర్శిగా నియమించనున్నట్టు తెలిసింది. ఆయన నియామకానికి సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు పంపిం�
యాసంగి సీజన్ ఆరంభమవుతోన్న రైతు భరోసాకు అతీగతీ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాలుగు పంట కాలాలు ముగిశాయి. ఇప్పటి వరకు ఠంచనుగా పెట్టుబడి సాయం అందిన దాఖలాలు లేవ�
‘పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించడం ఏమిటి? ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.
జూబ్లీహిల్స్ లో గెలవగానే రేవంత్ రెడ్డి కండ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, హిందూ దేవుళ్లను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి హిందువా కాదా..? అని భారతీయ జనతా పార్టీ నిజామ�