రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్వార్ మరింత ముదిరింది. ఆది నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణ�
రేవంత్ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాలలో నెలకొన్న సమస్యలు ప
రాష్ట్ర పరిపాలనా రిమోట్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతిలో ఉన్నదని, దీంతో రేవంత్రెడ్డి డమ్మీ సీఎం అన్న విషయం ఆ పార్టీ లీడర్కు, క్యాడర్కు ఎప్పుడో తెలిసిపోయిందని బీఆర్ఎస్ ఎమ్
‘రేవంత్పాలన ఏం మంచిగలేదు. కేసీఆర్ పాలననే మంచిగుండే. మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మేలైతది బిడ్డా’ అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు పంతెంగి మల్లవ్వ బుధవారం జ�
కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
MLA Jagadish Reddy | మూడేళ్ల తర్వాత నల్లగొండ కాంగ్రెస్ నాయకులను నేనే సర్కస్ ఆట ఆడిస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత ఎగిరినా మూడేళ్లే కదా.. ఆ తర్వాత మీకు మేము చూపిస్త
Vinod Kumar | బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు.
Harish Rao | ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని మాజీ మంత్రి హరీశ్రావు ప�
Telangana Revenue | కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆగమాగమైంది. ఆదాయాన్ని పెంచుకోవడంలో విఫలమైన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. అప్పులు తీసుకోవడంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నది.
Revanth Reddy | రేవంత్రెడ్డి సర్కారు. ఈ వారం మరో రూ.3,500 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో రాష్ట్ర ఆర్థికశాఖ పాల్గొని అప్పు తీసుకున్నట్టు ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.