Peddi Sudarshan Reddy | గోదావరి - బనకచర్ల లింకు ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎడారిగా మారనుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా జలాల గురించి తెలియని
అసైన్డ్ భూములను రేవంత్ సర్కార్ చెరబడుతోంది. పేద రైతులు, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల పేరిట తిరిగి లాక్కుంటున్నది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్యాల్లో పారిశ్రామిక పార్కు
సీఎం రేవంత్రెడ్డి డీఎన్ఏలోనే తెలంగాణ లేదని, అలాంటప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంల�
రైతు ద్రోహి రేవంత్రెడ్డి ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్కుమార్ హెచ్చరించారు. రైతులను దొంగలు, కూనీకోర్లుగా బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సిగ్గు చేటన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో ఘోరంగా విఫలమైంది. పథకం అమలులో మాయాజాలం చేస్తూ రైతులను మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చ�
కాకులను కొట్టి గద్దలకు పంచిన చందంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. వందల కోట్ల రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెడుతున్నది. ఈ విషయంలో చిన్న, మధ్యతరగతి వ్యాపారుల పొట్ట కొడుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కవ్వాల్ టైగర్జోన్ పరిరక్షణ పేరుతో జారీ చేసిన జీవో 49.. గిరిజనులు, ఆదివాసీలకు జీవన్మరణ సమస్యగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. సీఎం రేవం
గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరిట 60 శాతం కేంద్రం నిధులతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం చేస్తుంటే.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాత్రం దీనిపై ఎందుకు స్పందించడం లేదు..? చంద్రబాబు, రేవంత్�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, క
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాజకీయ లబ్ధి పొందాలన్న వక్ర బుద్ధే తప్పా.. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలనే తపన లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ అబద్ధాలపై ప�
MLC Kavitha | ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని మోదీతో రేవంత్ రెడ్�
KTR | జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�