Jubilee Hills By Poll | బోరబండలో రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యోదని రైతులు పాదయాత్రగా వచ్చారు.
తెలంగాణ కావాలన్నప్పుడు ఎన్నో అవమానాలు, అపోహలు ఎదురయ్యాయి. తెలంగాణ వస్తే నీళ్లు, కరెంటు ఉండదని, పాలన చేతకాదన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశ�
కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు +33%తో దేశంలోనే నంబర్ వన్గా దూసుకెళ్తే, రేవంత్రెడ్డి పాలనలో మైనస్ 5 శాతానికి పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సిగాచి బాధిత కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. సీఎం రేవంత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామి వాడలోని సిగాచి పరిశ్రమల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వీ నవీన్యాదవ్ తనపై ఏడు క్రిమినల్ కేసులున్నట్టు ఆయనే స్వయంగా ఓ పత్రికకు ఇచ్చిన ప్రకటన ద్వారా వెల్లడించారు.
జూబ్లీహిల్స్లో ఓడిపోతే అధికార పార్టీలో ఉపద్రవం రావడం, రేవంత్రెడ్డి పదవి పోవడం ఖాయం. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్పై, కేసీఆర్పై, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఎజెండాపైనే �
తెలంగాణ బీజేపీ ఎంపీలందరూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోసం పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలతో రేవంత్రెడ్డి కూడా సన్నిహితంగా ఉంటున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన తె
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మరోమారు నిరాశే ఎదురైంది. తన బర్త్డే వేళ అధిష్ఠానం నుంచి విషెస్ వస్తాయని పొద్దంతా ఎదురుచూసిన రేవంత్రెడ్డికి నిరాశే ఎదురైంది. వరుసగా రెండో ఏడాది కూడా అధిష్టానం ఆశీస్సులు అ
రెండేళ్ల కాం గ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల నిధులు కేటాయిస్తూ, ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు డబ్బులు లేవని చెప్పడం విడ్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న రెండో ఉప ఎన్నిక ఇది. జూబ్లీహిల్స్ కన్నా ముందు 2024, మే నెలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది. అయితే ప్రభుత్వ ధీమాలో రెండింటి మధ్య ఎ�
‘సీఎం’ అంటే ఎవరైనా చీఫ్ మినిస్టర్ అనే చెప్తారు. కొన్ని సినిమాల్లో ‘కామన్ మ్యాన్' అనే నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. అయితే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ‘సీఎం’ అనే పదానికి కొత్త అర్థాన్ని సృష్టించారు, అదే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదినుంచి ఆచరించే రాజకీయ ఎత్తుగడనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అనుసరిస్తున్నారు. ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే కుటిల పన్నా�