సీఎం రేవంత్రెడ్డి గత నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లి బనకచర్లకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఉన్నప్పుడు బనకచర్లను వ్యతిరేకిస్తాం, ఎంతవరకైనా వెళ్తాం అంటూ బీరాలు పలి
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న తమను సర్కార్ మోసగించిందని భూనిర్వాసితులు ఆరోపించారు. తమ ఆందోళనకు అండగా నిలబడాలని నిర్వాసితులు అన్ని రాజకీయ పార్టీల నాయకులను కోరారు. గురువారం నా�
రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీకి కొత్త డిస్కంను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరలేదు. ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయలేదు. విద్యుత్తు సంస్థలు కూడా ప్రతిపాదించలేదు. కానీ, రాష్ట్రంలో కొత్త డిస్కంను ఏర్పాటుచేయాల�
ఎన్నికల ముందు మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19నెలలైనా ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మం
Supreme Court Vedict | పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా కాంగ్రెస్ , రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ సూచించారు.
KTR | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
MLA Vivekananda | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవా�
గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు.. కాంగ్రెస్లో కాకరేపుతున్నది. గురుభక్తితో బనకచర్లకు పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న సీఎం రేవంత్రెడ్డిపై పాత కా
బనకచర్ల ప్రాజెక్టును కట్టి, తెలంగాణను ఎండబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండటం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకరించే ధోరణిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగా
రాష్ట్రంలో ‘ఏక్ పోలీస్ విధానం’ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ఊసే ఎత్తడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆదినుంచే తెలంగాణ అస్తిత్వంపై దాడి కొనసాగిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు మొదలు అనేక నిర్ణయాలు మళ్లీ సమైక్య పాలనను తలపిస్తున్నాయి.