మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన గోపాలమిత్ర వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. పశువైద్య శాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పాడిరైతుల ఇంటివద్దే అత్�
తమ నోటికాడి బువ్వ గుంజుకోవద్దని ప్రాధేయపడ్డ బూర్గంపాడు గిరిజన మహిళలను చీరలు చింపి కొట్టడం దుర్మార్గమని, సీఎం రేవంత్రెడ్డి అధికార మదానికి, నిరంకుశ విధానానికి, రాక్షస మనస్తత్వానికి, నైతిక పతనానికి ఇది న�
రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తలవంచబోమని, నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తనన
పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రైతుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరుతో అందరినీ
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం �
చంద్రబాబు
బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ ఎవరితో నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు? దీనిపై పోరాటాలు అనవసరం.
రేవంత్
ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదు. చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భేషజాలకు పోము.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేవలం ఐదు టీఎంసీలు అందిస్తే దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందుకొని జీవితాన్ని గడపాలని ఆ ప్రాంత రైతులు ఆశపడ్డారు. వారి ఆశల్ని ఓట్లుగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాగ�
తమిళనాడులోని కావేరీ బేసిన్కు గోదావరి జలాలను తన్నుకుపోవాలనే మోదీ ప్రభుత్వం వ్యూహం పన్నగా, రేవంత్రెడ్డి, చంద్రబాబు సహకరిస్తూ తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారు.
బనకచర్లపై ముందే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇప్పుడు క్యాబినెట్, చర్చలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యా�
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్లా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వైఖరి ఉన్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా చిట్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. చంద్రబ�