MLC Kavitha | కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది
Bharat Summit 2025 | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్థిక నిర్ణయాలు, పారదర్శకత లేని విధానాలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమాలను నిలిపివేస్తూ, విపక్ష నేతలపై అక్రమ కేస�
Revanth Reddy | గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే.. కాంగ్రెస్ సర్కారులో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతి మాటల అబద్ధం, ప్రతి విషయంలో అవగాహన రాహిత్యం, ప్రతి పనిలో అనుభవరాహిత్యం కనిపిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ పా
రైతులను నిండా ముంచి మోసం చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? అని సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో సగం మం
Rythu Bharosa | పంట పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన రైతు భరోసా కొంతమేర భూమికే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రైతు భరోసా డబ్బులు ఖాతాలో తక్కువ పడడంతో వ్యవసాయ శ�
హాఫ్ టైపు పామాయిల్ మొక్కలపై ఈనెల 26వ తేదీ నుంచి శాస్త్రవేత్తల బృందం విచారణ చేపట్టనున్నది. ఇందుకోసం ప్రశ్నావళిని కూడా రూపొందించారు. 2016-2022 ఏళ్ల వరకు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం, ఖమ్మం జిల్లా సత్తుపల్�
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసహనం పెరిగింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ సర్కారు భారీ వ్యతిరేకతను మూటగట్టుకుం ది’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట�
“మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఉత్సవాలు చేసుకోవాలంటున్నాడు... ఏం ఉద్ధరించారని ఉత్సవాలు జరుపుకొంటారని” మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోన�
‘ఏపీ నిర్మించే బనకచర్ల ప్రాజెక్టుపై కొట్లాడి తీరుతం.. ఈ బనకచర్ల బంక మాకెందుకు? గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు నష్టం రాకుండా ఎంతదాకైనా పోరాడుతం.. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటిచుక్క కోసం అన్ని వేదికలపైన�
బనకచర్ల విషయమై జరుగుతున్న దానిని గమనించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుది సమర్థమైన చాతుర్యం కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డివి అసమర్థపు తడబాట్లు అయినట్లు అర్థమవుతుంది. ముఖ్యమంత్�