నైతికత ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. రాజీవ్గాంధీ తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్�
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయాలని చూస్తున్నదని శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి �
BRS Party | బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్ప�
RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీది ఆపన్న హస్తం కాదు మొండి చెయ్యి అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుండి డిప్యూటీ సీఎం భట్టి వ�
KTR | కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అన్న నిజం ఫార్మా సిటీ భూముల వ్యవహారంతో మరోసారి తెలిసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దుచేసి భూములను తిరిగి ఇస్తామ�
Revanth Reddy | పాలన తక్కువ పర్యటనలు ఎక్కువ అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యవహారం ఉన్నది. పైసా పనులు జరుగకపోయినా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే 49 సార్లు ఢి�
కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని ఫార్మా సిటీ భూముల వ్యవహారంలో మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె అనుకున్నట్టుగానే పాదయాత్ర చేపట్టారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
‘తెలంగాణ పరిరక్షణ పోరులో మరింత పదునెక్కి పోరాడుదాం’ అని ఇటీవల మహా న్యూస్ వివాదం నేపథ్యంలో, అక్రమ కేసులతో ఇరువై రోజులు చంచల్గూడ జైల్లో గడిపి బయటికొచ్చిన సందర్భంగా విద్యార్థి నేతలు భావోద్వేగంతో పునరుద
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ పూర్తిచేసింది. కమిషన్కు నేతృత్వం వహించిన జస్టిస్ పినాకీచంద్రఘోష్ ప్రాజెక్టు�
సీఎం రేవంత్రెడ్డి గత నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లి బనకచర్లకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఉన్నప్పుడు బనకచర్లను వ్యతిరేకిస్తాం, ఎంతవరకైనా వెళ్తాం అంటూ బీరాలు పలి
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న తమను సర్కార్ మోసగించిందని భూనిర్వాసితులు ఆరోపించారు. తమ ఆందోళనకు అండగా నిలబడాలని నిర్వాసితులు అన్ని రాజకీయ పార్టీల నాయకులను కోరారు. గురువారం నా�