కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు లో ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. వాస్తవాలు దాచిపెట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తూ రుణాలు సమీకరించారని, ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్
రాష్ట్ర కాంగ్రెస్లో రెండు కమిటీలు ఉన్నాయని, ఒకటి మహేశ్కుమార్గౌడ్ నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అయితే, మరొకటి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని అబద్ధాల ప్రచార కమిటీ అని రాష్ట్ర ఎస్సీ,
గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, పార్టీ నాయకుల్లో వర్గ పోరుతో ప్రజల్లో పార్టీ బాగా చులకన అయిపోయిందా? 18 నెలల క�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. విద్యకు, వైద్యానికి ఎండబెట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్�
18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. అయినా పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.250
సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రివర్గంలోని ఎవరికీ బనకచర్ల ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదు.. కనీసం ఆప్రాంతం ఎక్కడ ఉన్నదో కూడా వారికి తెలియదు’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
రాష్ట్రంలో రేవంత్ పాలన 50 ఏండ్ల నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్
‘నిజాం షుగర్స్ను పునరుద్ధరిస్తాం.. ముందుగా బోధన్లోని నిజాం చక్కెర క ర్మాగారాన్ని తెరుస్తాం.. ’ అంటూ పదే పదే కాం గ్రెస్ నాయకులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చడంలేదు. అసలు ఫ్యాక్టరీని
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి �
Niranjan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంగుష్టమాత్రుడితో.. అపర భగీరథుడు కేసీఆర్కు పోలికేంది..? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.