ప్రతి జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వీటిని హైవేలకు కనెక్ట్ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు పనులు చేయడమే లేదన్న సీఎం రేవంత్రెడ్డిది విషప్రచారమేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. వారిపై ఆయనకు ఎందుకంత అక్కసు అని ప�
రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో కూల్చివేతలే తెలంగాణ బ్రాండ్గా మారిపోయాయి. చివరకు ఈ కూల్చివేతలపై కేరళ సీఎం కూడా స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు నిర్మాణాలు తెలంగాణ బ్రాం
నీళ్లు, నిధులు, నియామకాల్లోనే కాకుండా ఇతర అంశాల్లో, శాఖల్లో ఏ సమస్య వచ్చినా, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, రాష్ట్రంలో అధికారంలో చెలాయించిన కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు కానీ అస్సలు పట్టించు�
Telangana Debts | 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.1.25 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసినట్టు తెలిపింది.
KTR | నాడు ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రజలందరినీ ఏకం చేసి రాష్ర్టాన్ని ఏవిధంగా సాధించామో, ఇప్పుడు ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో కాంగ్రెస్ అనే అనకొండ నుంచి రాష్ర్టాన్ని రక్షించుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ�
భావప్రకటన స్వేచ్ఛే అన్ని స్వేచ్ఛలకు పునాది. మనసులో భావాలు చెప్పుకొనే స్వేచ్ఛ.. ఒక హక్కు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా అందులో భాగమే. ఆ హక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. ప్రజాక్షేమం పట్ట�
జర్నలిస్టులకు అసలు అక్రెడిటేషన్లు ఎందుకివ్వాలి? ఏ ఇతర వృత్తులకూ లేనివిధంగా జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఎందుకు ఇవాల్సి వస్తున్నది? ఈ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గాన
తెలంగాణలో హామీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. కేరళంలో మాత్రం లేని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నది. మలయాళ దినపత్రికలో భారీ స్థాయిలో ప్రకటనల ద్వారా ప�
శాంతియుత మిలియన్ మార్చ్కు సిద్ధమైన నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముందస్తుగానే ఇండ్లలోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేశారు. నగర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ నాయకులను తెల్లవారు జాము నుంచ�
‘మా న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడమే లేదు. మా కోర్కెలను తీర్చే వరకూ పోరుబాట ఆపేది లేదు. ఉద్యమబాటలో భాగంగా ఏప్రిల్ తొలివారంలో నిరవధిక సమ్మెకు వెళ్తాం.
రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, స
మూడేళ్ల పాప గత కొన్ని రోజులుగా ఏడుస్తూ కు టుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టిస్తు న్న హృదయ విదారక ఘటన సీ ఎం సొంత జిల్లాలో కలకలం రే పుతోంది. అంగన్వాడీకి వెళ్లిన ఈ పసిపాప కోడిగుడ్ల కోసం ఉడికించిన నీళ్లలో పడి ఒళ�