ఎల్లో మీడియా తెలంగాణలో తిష్ట వేసి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తూ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా, కేసీఆర్ ఫ్యామిలీ ప్రతిష్టను మసకబార్చేలా బ్లేమ్ గేమ్ ఆడుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రేవంత్రెడ్డి సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా గత ఏడాదిన్నర�
KTR | తెలంగాణలోని రేవంత్ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా..? అని అమిత
RS Praveen Kumar | దేశంలో ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు సిగ్గు లేకుండా ఫోన్ ట్యాప�
మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్లు నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మీడియా ముసు�
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని యూత్ డిక్లరేషన్ను అమలు చేస్తామని హామీలిచ్చి రేవంత్ సర్కారు తమను నిండా ముంచిందని నిరుద్యోగులు కన్నెర్ర జేశార�
ఐటీ కేంద్రమైన గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధ
విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజాక్షేత్రంలో, అసెంబ్లీలో రేవంత్ సర్కారును ని
కాంగ్రెసోళ్లకు మళ్లీ అధికారంలోకి వస్తమనే నమ్మకం లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అందుకే ముఖ్యమంత్రి దగ్గరి నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ అందినకాడికి దోచుకుంటున్న
సర్కారు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు నత్తను తలపిస్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం గల రెండు జిల్లాల్లో అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం గల వికారాబాద్, నారాయణపేట రె�
ఫ్యూచర్సిటీ భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం పరిశ్రమల శాఖపై మంత్రి శ్రీధర్బాబుతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు.
SRDP | హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా గత కేసీఆర్ ప్రభుత్వం రూ.5,937 కోట్లతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్
పాడి అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలు పది నెలలుగా వేతనాలు అందక గోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ సైతం భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడ