మరీ ఇంత దుబారానా? డబ్బులు మంచినీళ్లు లెక్క ఖర్చు చేయడమా? ప్రజాధనం అంటే పట్టింపే లేనట్టున్నది. లేకపోతే.... గేట్ల దగ్గర నీడ కోసం రూ.31లక్షలేంటి., కిటికీ కర్టెన్లకు రూ.33లక్షలేంది.? ఎన్నో గెస్ట్ హౌస్లు ఉన్నా మరోక�
రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ రామరాజ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో బీఆర్ఎస్ బలపర్చిన చెన్నబోయిన ధనలక్ష్మీ అ�
అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్రెడ్డి సర్కారుకు గుణపాఠం చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చి
KTR | రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ
నేరానికి పాల్పడిన వారిలో ఎవరినీ ఉపేక్షించబోం... వారి వెనుక ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టబోం. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడుతాం.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చుతున్నది. కేవలం రెండేండ్లలోనే రూ.2.88 లక్షల కోట్ల రుణాలు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రభుత్వంలో కొత్త చిచ్చుపెట్టినట్టు రాష్ట్ర బ్యూరోక్రాట్ల మధ్య చర్చ జరుగుతున్నది. స్పెషల్ సీఎస్ హోదాలో ముఖ్యనేతకు సన్నిహితంగా మెదిలే ఓ సీనియర్ బ్యూరోక్రాట్ సొం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫుట్బాల్ సరదాతో ప్రజాధనం వృథా చేసిన తీరు, దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ టూర్లో రేవంత్రెడ్డి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. మెస్సీ హైదరాబాద్ పర్యటనలో రేవంత్�
పంచాయతీ ఎన్నికలు అధికార కాం గ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని గుంపుమీడియా ఊదరగొట్టనా, రేవంత్ పాలనా వైఫల్యంతో విసిగిన ప్రజలు పల్లెపోరులో తమ తీర్పును స్పష్టంగా చెప్పేశారు.
తమ డిమాండ్ల సాధన కోసం నిమ్స్ దవాఖాన నర్సింగ్ ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఆరోరోజు కొనసాగాయి. నర్సింగ్ ఉద్యోగుల నిరసనకు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం సంఘీభావం ప్రక�
సీఎం రేవంత్రెడ్డి ఆధీనంలో విద్యాశాఖకు సెలవుల ఫీవర్ పట్టుకున్నది. పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంతా సెలవుల కోసం క్యూ కడుతున్నారు.
: రాష్ట్రంలోని విద్యాలయాల్లో మెస్లు బాగాలేక ఫుడ్పాయిజన్లు జరిగి విద్యార్థులు అరిగోస పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడటం సిగ్గుచేటని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మ