జలవివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఈ నెల 30న తొలిసారి భేటీ కానున్నది. ఈ మేరకు కమిటీ మెంబర్ సెక్రటరీ, సీడబ్ల్యూపీ సీఈ రాకేశ్కుమార్ తాజాగా తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు లేఖలు రాశారు. న�
Sampath Kumar | నడిగడ్డ ప్రాంతంలో వసూల్ రాజాలు తిరుగుతున్నారని ఎమ్మెల్యే విజయుడు విమర్శించారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఇసుక దందాను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. దీనికి అడ్డువచ్చిన మండల అధికారులను వెంటవెంట�
Manne Krishank | ఏఐసీసీ నేత సంపత్ కుమార్ ప్రెస్మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. సంపత్ కుమార్ చేసింది మొత్తం మట్టి దందాలే అని తెలిపారు.
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్కు శతాబ్దాల చరిత్ర ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్లోని నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజిగిరిలో కలిపారని ఆగ్రహం వ
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్టు చేశారు.
సినిమా అంటే తెలుగు వారికి ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్ను ‘సొమ్ము’ చేసుకునే క్రమంలో టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా ఇప్పుడు కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక ఖరీదైన వ్యసనంగా మారిపోయింది.
ఎన్టీవీ వివాదం, జర్నలిస్టుల అరెస్ట్పై ఎవరూ మాట్లాడొద్దు. అంతా గప్చుప్గా ఉండండి’ అంటూ మంత్రులకు, పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన నేపథ్యంలో గతంలో పత్రికా స్వేచ్ఛ గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన �
కాంగ్రెస్ హయాంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, రేవంత్రెడ్డి ప్రజాపాలన పేర నిరంకుశ పాలన నడుపుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
పాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ పండుగ పూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఆయన బ
తెలంగాణలో ‘ప్రజాపాలన’ సాగిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రశ్నించే గొంతులను నొకేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో రెండేండ్ల రేవంత్రెడ్డి పాలనలో మీడియా స్వేచ్ఛ ప�
Methuku Anand | జర్నలిస్టుల అరెస్టుపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ మండిపడ్డారు. జర్నలిస్టులను అరెస్టు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.