రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు భారీ రహదారుల నిర్మాణం కోసమంటూ పచ్చని పొలాలను చెరబడుతున్నది. నగరం నలువైపులా రేడియల్ రింగురోడ్లు, గ్రీన్ఫీల్డ్ హైవేలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
కాంగ్రెస్ సర్కారుపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని, ఇందుకు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే సాక్ష్యమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు.
పంచాయతీ ఎన్నికల్లో 66% గెలిచామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే.. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
‘పంచాయతీల్లో కాంగ్రెస్ కమాల్' అంటూ రేవంత్రెడ్డిని ఆంధ్ర మీడియా ఆకాశానికి ఎత్తుతున్నది. వినయమో, భయమో, మరికొన్ని చీకటి రహస్యాల కారణంగానో కొందరు మంత్రులు కూడా రేవంత్ వీరుడు, శూరుడు అంటూ భుజకీర్తులు తొడ
వికారాబాద్ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు చెందిన రైతులు తమ ఆకు, కాయ కూరగాయలను విక్రయించేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడడంతో.. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్(వెజ్, నాన్వె�
2015లో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి, జైలుకెళ్లి బెయిల్పై బయటికి వచ్చిన సందర్భంగా రేవంత్ భారీ ర్యాలీ తీశారు. ఏదో ప్రజా పోరాటం చేసి జైలుకెళ్లొచ్చినట్టు ఆ ర్యాలీలో సవాళ్లు విసిరారు. ఇవన్నీ �
రేవంత్రెడ్డి సర్కారు అసమర్థ, అసంబద్ధ విధానాలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలకరిచింది. హైడ్రా ఎఫెక్టుతోపాటు నిర్మాణరంగంపై ప్రభుత్వ పాలసీ ప్రకటించకపోవడంతో రియల్ఎస్టేట్, నిర్మాణరంగం తీవ్రంగా ప
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించింది. సీఎం రేవంత్రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచ ర్ సిటీ ప్రధాన గ్రామం, ఇటీవలే గ్లోబల్ సమ్మి ట్ నిర్వహించిన గ్రామం మీర్ఖాన్
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రోజురోజుకూ పరిస్థితులు చేజారిపోతున్నాయనే సత్యం జీర్ణం కాకనే అవాకులు చవాక�
సింగూరు ప్రాజెక్టు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హకులు కాపాడాలని, ఒకవేళ సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. యాసంగి స�
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగినట్టు వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనిపించడం లేనట్టున్నది. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరడ