బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రగతిబాట పట్టిన పట్టణాలు.. కాంగ్రెస్ ఈ రెండేండ్ల పాలనలో నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను స్వయంసమృద్ధి దిశగా నడిపించేందుకు కేసీఆర్ హయాంలో
High Court : పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్న రేవంత్ సర్కారుపై హై కోర్టు (High Court) అసహనం వ్యక్తం చేసింది.
Kaloji Kala Kshethram | ఇటీవల హైదరాబాద్లో టీహబ్లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తరలించాలని చూసిన రేవంత్ సర్కార్.. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శల రావడంతో వెనక్కితగ్గింది.. తాజాగా వరంగల్లో కేసీఆర్ మార్క్ అద్భ�
Revanth Reddy | జల వివాదాలపై ఢిల్లీలో శుక్రవారం కీలకమైన భేటీ జరుగనున్నది. అదే సమయంలో తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసుల పేరిట గారడీకి రేవంత్రెడ్డి సర్కార్ తెరతీసింది. ఏపీ జలదోపిడీ నుంచి తెలంగాణ సమా�
కొరివితో తలగోక్కోవటం అంటే ఇదే. ఇప్పటికి అయినవి సాలినట్టు లేదు. విద్యుత్తు కొనుగోలులో ఏదో అయిందని గగ్గోలు పెట్టిన్రు. రిటైర్ అయిన ఓ జడ్జిని తీసుకొచ్చి విచారించుమన్నరు. మొదట్లో వాళ్లను వీళ్లను పిలిచి మాట
కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులపై గురు
Bhatti Vikramarka | మంత్రులు తనను కలవడంలో తప్పేముందని, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతోనే తనను కలిసేందుకు ప్రజాభవన్కు వచ్చారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. తనను కలవకుండా పిచ్చి వార్తలు రాసే వార�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడిందని, ఇప్పుడు ఎక్సైజ్శాఖలో మరో స్కామ్కు తెరలేపిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంల�
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండేండ్లు పూర్తయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆరు గ్యారెంటీలలో భాగంగా కార్మిక వర్గానికి ప్రత్యేకంగా సింగరేణికి అనే�
రేవంత్రెడ్డి ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తోలుబొమ్మలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ విమర్శించారు. షెడ్యూల్కు, నోటిఫికేషన్కు మధ్య ఒక రోజు కూడా గడువు ఇవ్వకుండా ఇంత హడా�