Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేశారు. ఇంకా ఐదు పేజీల ప్రసంగం మిగిలి ఉన్నప్పట�
Banakacherla Project | ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే.. బదులుగా ఏపీ ప్రాజెక్టును తెలంగాణ ఒ
CAG Report | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాల వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు స్పష్టమవుతున్నది
Sanath Nagar TIMS | బీఆర్ఎస్ హయాంలో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే సదాశయంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) దవాఖానల�
Revanth Reddy | ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ‘నిన్నమొన్న బీజేపీ మిత్రులు బస్సు యాత్ర చేయడం సంతోషం.. కానీ ఇప్పటికే మనం 62 లక్షల టన్నుల ధాన్యం సేకరించినం.
కాంగ్రెస్ పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫ�
ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు తాలు పేరుతో కడ్తా తీస్తే తోలు తీస్తామని అన్నారని, మరిప్పుడు క్వింటాలుకు పది కిలోల కడ్తా తీస్తుంటే రైతులు లబోదిబోమంటున్నారని, ఎవరి తోలు త�
30 నెలల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా రూ.4.14 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేయడంలో మరిన్ని రికార�
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఉమ్మ డి నిజామాబాద్ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిర�
నదీజలాల విషయమై ఎగువ రాష్ర్టాలతో ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని, ప్రొరేటా ప్రకారం దిగువ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస
మాటలు కోట దాటితే... చేతలు గడప దాటడం లేదన్నట్లుగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన తీరు. వచ్చే డిసెంబర్కు మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేదు. ఐదే�
KTR | రేవంత్రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేవలం రైతులకు అందిస్తున్న ఉచిత కరెంట్ను ప�
కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని, అన్ని రంగాల్లో మోసం చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.