సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. కమిటీలో కొత్తవాళ్లకు చోటు కల్పించాలని, ఈ ఘటనపై ఇప్పటికే నివేదిక ఇచ్చినవాళ్లు కమిటీలో ఉండకూడదని స్�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో (Sigachi Industries) సోమవారం జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్దదిగా నిలిచిన ఈ ప్రమాద�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించి 12 మంది కార్మికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు. పేలుడు ధాటికి వంద మ�
అవినీతి, అక్రమాలు, స్కాంలతో తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
వర్షాకాలం వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. చెరువుల సుందరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మహేశ్వరం నియోజ�
సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండలంలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది.
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున�
కాంగ్రెస్ సర్కారు డెయిలీ సీరియల్లా ఫోన్ ట్యాపింగ్ విచారణను సాగదీస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అనుకూల మీడియాకు తప్పుడు లీకులిస్తూ డ్రామాలు ఆడుతున్నది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా మహా న్యూస్ ఛానల్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం దారుణమని, మరోసారి ఇలా జ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమైపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇందిరా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డి