రాష్ట్రంలో ఎరువుల కొరతతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని, వారిని సీఎం రేవంత్రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో 2017లో కొ త్త జిల్లాలకు అనుగుణంగా అదనపు పోస్టులను సృష్టించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కంచె గచ్చిబౌలిలో 130 ఎకరాల అడవిని నరికివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి పర్యావరణ విధ్వంసానికి పూనుకున్నట్టు కనిపిస్తున్నది. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 150 ఎకరాల విస్�
మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతున్న సీఎం రేవంత్, రాష్ట్రంలో పనిగంటలను 8 నుంచి 10కి పెంచుతూ జీవో జారీ చేయడం దేనికి సంకేతమో ప్రజలకు వివరించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు �
ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం ఇది కాంగ్రెస్ అగ్ర నాయకుల నానుడి. కానీ సీఎం ఇలాకా కోస్గి మండలంలో మాత్రం ఇం దిరమ్మ రాజ్యం నమ్ముకున్నోడికి దౌర్భాగ్యం అన్న చందంగా మారింది. నాయకుల తీరుతో ఎదు రు ప్రశ్నించలే�
హెచ్సీయూ కంచగచ్చిబౌలి తరహా ఘటన రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో (Agriculture University)లో చోటుచేసుకున్నది. వనమహోత్సవం (Vana Mahotsavam) పేరుతో జేసీబీలతో భారీ వృక్షాలను ప్రభుత్వ తొలగిస్తున్న
గత పదేండ్లలో కూడా నోటికొచ్చిన కూతలు కూసిన చానళ్లు ఉన్నయి. స్క్రీన్లు పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసిన కవ్వింపు ఉదంతాలెన్నో ఉన్నయి. అయినా ‘ఔట్ ఆఫ్ ది లా’ కేసీఆర్ ప్రభుత్వం పోలేదు.
తమ జాతి బిడ్డల చిన్న చిన్న అవసరాలు తీర్చడంలో సీతక్క కొంత శ్రద్ధ వహించినా ఒక్కోసారి ఆదివాసీల విషయంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ఆమె ముందు తొలగించలేని అడ్డంకులుగా నిలబడవచ్చు. కొన్ని విషయాల్లో ప్రభుత్వ
రాష్ట్రంలో రేవంత్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలన నుంచి తెలంగాణ రాష్ర్టానికి మోక్షం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న
దొడ్డి కొమురయ్య వర్ధంతి రోజున మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేసి సీఎం రేవంత్రెడ్డి తెలం గాణ ప్రజల ప్రతినిధి కాదని మరోసారి నిరూపిం చుకున్నారని గొల్లకురుమ హ కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసు�
నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడేవారు ఎవరూ లేరని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను తాను గానీ, రాహుల్ అసలు పట్టించుకోమని తేల్చ�
తన పదవికి ప్రధాన పోటీదారుల్లో ఉన్న ‘బాంబుల’ మంత్రికి ముఖ్యనేత వర్గం చెక్ పెట్టినట్టేనా? స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై ఆ మంత్రి చెసిన ప్రకటనలను ముఖ్యనేత తిరుగులేని అస్త్రంగా మలుచుకున్నారా? తెల