రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల్లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ
Singareni | మెస్సీ పది నిమిషాల ఫుట్బాల్ ఆట కోసం రూ.10కోట్లు దుబారా చేసిన సింగరేణి యాజమాన్యం స్వయానా దాని ఆవిర్భావ వేడుకలకు మాత్రం అత్తెసరు నిధులు విడుదల చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
ఏటా ఎంతో ఘనంగా జరుగుతున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఈ ఏడాది యాజమాన్యం సాధారణ కార్యక్రమంగా నిర్వహించిందని, సింగరేణి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చిన్నచూపా అంటూ కార్మికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
1184లో కాకతీయ సామంతరాజైన మల్యాల గండదండాధీశుడు కట్టించిన గణప సముద్రం నేటికీ దాదాపు 5 వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నది. గణప సముద్రాన్ని ప్రేరణగా తీసుకొని వనపర్తి రాజులు కట్టించిన సప్త సముద్రాలు నేటికీ దాదాప
Jagadish Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, సీనియర్ నేత హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి లీకులు ఇవ్వడంపై మాజీ �
కేసీఆర్ లెక్కలు సహా వివరించిన తీరు సీఎం రేవంత్రెడ్డికి తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడే నైజానికి అలవాటుపడిన సీఎం, ఉద్యమనేత టైమ్లీగా కొట్టిన దెబ్బతో తీవ్ర అసహనానికి గురైనట్
TG Assembly | గోదావరి, కృష్ణా జలాలపై హక్కులను పక్కరాష్ర్టానికి ధారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఆదివారం మీడియా సాక్షిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీల్చిచెండాడటం�
సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి సాగునీటి కేటాయింపులు లేవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.