రాజకీయ వే ధింపులే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని, సీఎం కుర్చీకి తగని వ్యక్తి రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని, మనిషికి పని కల్పించలేని అమానవీయ అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నదని తెలంగాణ పీపుల్స్ జేఏసీ విమర్శించింది. ప్రజల ఆ�
బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని ఈ నెల 18న ఖమ్మంలో స్వయాన సీఎం రేవంత్రెడ్డి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు �
రేవంత్రెడ్డీ.. నీ పతనం ప్రారంభమైంది. సిట్ నోటీసులతో నీ పతనాన్ని మరింత వేగంగా నువ్వే దగ్గర చేసుకున్నవ్. సిట్ నోటీసు, విచారణ అంతా ట్రాష్. నీ లీకులు, స్కాముల ప్రభుత్వం పేకమేడలా కూలిపోతది’ అని బీఆర్ఎస్�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెల�
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు పంపించారని దేవీప్రసాద్ విమర్శించారు. హరీశ్రావుపై ప్రభుత్వ కుట్రలను ఎదిరిద్దామని బీఆర్ఎస్ శ్రేణ�
Chandrababu | తెలంగాణలో మళ్లీ జెండా పాతేందుకు ఆంధ్రా నాయకులు కుట్రలు మొదలుపెట్టారా? ఉద్యమ సమయంలో ఒక్కటిగా ఉండి పోరాడిన స్ఫూర్తిని ముక్కచెక్కలు చేసి మళ్లీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు కొత్త బాగోతం మొదలుపెట్టారా
Harish Rao | సింగరేణి టెండర్ల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. టెండర్ల కేటాయింపులో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు అక్రమాలకు తెరలేపారని, కమీషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫి
సీఎం రేవంత్ నేరపూరిత వ్యాఖ్య లు చేశారని, హింసను ప్రేరేపిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. సీఎం మాటలపై డీజీపీ కేసు నమో దు చేయాలని డిమాం�
‘బిడ్డా.. నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే. నీ గద్దె కూల్తది జాగ్రత్త’ అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని రేవంత్రెడ్డి చ�
బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ను, కేసీఆర్ను వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలంటూ విద్వేషపూరితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై �