హిందీని అధికారిక భాష గా గుర్తించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించను న్న గోల్డెన్ జూబ్లీ వేడుకకు సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రులకు ఆహ్వానం దక్కలేదు.
ఇక నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్ల
RS Praveen Kumar | మెట్పల్లి, జూలై10 : మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తేనే తప్ప రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడదని బీఆర్ఎస్ నాయకులు, గురుకులాల సొసైటీ రాష్ట్ర మాజీ కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖ పరిధిలో పనిచేస్తున్న చిరుద్యోగులకు సకాలంలో ఎప్పుడూ వేతనాలు అందడం లేదు. నేటికీ సగంమంది ఉద్యోగులకు మూడు నెలల వేతనం పెండింగ్లోనే ఉన్నది.
ములుగు జిల్లాకు మంత్రి సీతక్క చేసిన అభివృద్ధి ఏమిటి? అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. బుధవారం మహబూబాబాద్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలను ఆదుకునే నాథుడేలేడని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్రెడ్డి పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందు�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తన కక్ష రాజకీయాలను విస్తరిస్తున్నది. నిన్నమొన్నటి వరకు కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టి బెదిరింపు�
తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్�
సవాలు విసరడం, తోక ముడవడం సీఎం రేవంత్రెడ్డికి కొత్తేమీ కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రైతు సమస్యలపై దమ్ముంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవర�
ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్ అడ్రగా మారిపోయాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేఖంగా పనిచే�
Banakacherla | బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను అడ్డుకునేందుకే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారని ప్రభుత్వం లీకులు ఇచ్చింది.. దీనికి తగ్గట్టే ఢిల్లీలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అపాయింట్మెంట్ కూడా తీసుక
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన బహిరంగ ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం సేకరిం