KTR | సీఎం దావోస్ పోయిండు. ఆడికెళ్లి హార్వర్డ్ పోతడు. అక్కడ ఓ 10 రోజులు పడుతుంది. ఆయన వచ్చేదాకా టైంపాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. రెండు రోజులకు ఒకరికి నోటీసులు ఇచ్చి పిలువండని అధికారుల�
Bhatti Vikramarka | సింగరేణి ఆస్తి వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను.. ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే వాలనివ్వను..’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం పర్యటించిన అయన.
KTR | రాష్ట్రంలో మళ్లీ డైవర్షన్ పాలి‘ట్రిక్స్'కు తెరతీశారు. ఓ వైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, మరోవైపు మంత్రుల మధ్య అంతర్గతపోరు, ప్రత్యారోపణలు, ఇంకోవైపు పాలనావైఫల్యం.. ఇలా ఒక్కో వ్యవహారం మెడకు చుట్టుకోవడం త�
కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాక రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుందని.. డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతుందని బీఆర్ఎస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్�
ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ముస్లింలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అనీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని, కాంగ్రెస్, ముస్లింలు ఒక్కటే
రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటింది. కానీ కొత్తగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సంక్షేమ పథకాలేవీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటికే రూ.లక్షలకోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్శిటీ అందజేస్తున్న ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం అందులో భాగంగా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా పనిచేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడె�
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు గురువారం రెండు సంస్థలు ముందుకొచ్చాయి. యూపీసీ వోల్ట్ సంస్థ దశలవారీగా వచ్చే ఐదేండ్లలో రూ.5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీల
‘కాంగ్రెస్ తెచ్చిన ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేయడం..ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమేనా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వి�
సాగు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహం రైతన్నకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
దావోస్ వేదికగా లోకల్ కంపెనీలతో గ్లోబల్ కలరింగ్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు ఆర్భాటంగా పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ