సీఎం రేవంత్రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి (Jagadish Reddy) అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.
కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో 16న ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర సంస్థలు, తెలంగాణకు తీరని నష్టం తప్ప
‘కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం మోగుతూనే ఉన్నది.. హస్తం పార్టీ గద్దెనెక్కిన 20 నెలల్లో 93 మంది విద్యార్థుల మరణమే ఇందుకు నిదర్శనం.. బీఆర్ఎస్ పాలనలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ గురుకులా�
సీఎం రేవంత్రెడ్డి ప్రజలు ఛీదరించుకునే స్థాయికి దిగజారారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఏడాదిలోపు రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చే�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి మోసకారి, అబద్ధాల కోరు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి తుంగతుర్తి సభలో పాత అబద్ధాలనే వల్లెవేశారని ఆరోపించారు. �
: సీఎం రేవంత్రెడ్డి ఎన్నిమార్లు ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అపాయింట్మెంట్ దక్కకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన దాదాపు ప్రతి సీనియర్ నేతను కలుస్తున్న ర�
తిరుమలగిరిలో సీఎం రేవంత్రెడ్డి సభ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టులు, నిర్బంధాలు చేశారు. కొత్తగా అభివృద్ధి చేయలేక... బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిం�
అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి పాలనలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్కడైనా జరిగే సభల్లో తాను ఒక ముఖ్యమంత్రిని అనేది మరచి చెప్పే అబద్ధాలు, తిట్టే తిట్లను చూసి ప్రజలు మండిపడుతున్నారు. రేషన్�
వారికి తెలంగాణపై కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆశలు కలుగలేదు. ఆశల మాట అట్లుంచండి, ఇటు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఆ విధమైన సాహసాలు, ఆశలు ఇక్కడ రేవంత్రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన �
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తుండడం పట్ల మరికల్లో (Marikal) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి చిత్రపటాలకు పాలాభ�
బీఆర్ఎస్ (BRS) నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి భయం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సోమవార�
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి బాలుర మైదానంలో శంకుస్థాపన చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకా
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట ఆర్డినెన్స్ తెచ్చి, సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మె�
దశాబ్దాల తరబడి చుక్కనీటికి నోచుకోక కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి �
BC Hostels | గ్రేటర్ హైదరాబాద్లో సహా జిల్లాల్లోని బీసీ హాస్టళ్లలో సీట్లు లభించక బీసీ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.