Chiranjeevi | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇండస్ట్రియలిస్టులు,
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) అనుమతులు రాలే�
నమ్మి ఓట్లేసి గెలిపించిన రైతులను, హైకోర్టును ఒకే విషయంలో, ఒకేసారి మోసం చేయడం సాధ్యమా? ఫార్మాసిటీ పేరుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం అత్యంత సులువుగా ఈ ఘనతను సాధించింది.
విజన్ 2047 డాక్యుమెంట్ చదవడం మొదలుపెట్టగానే నాకు మరో సంగతి అర్థమైంది. అదేదో ఇవ్వాళే కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి రాసిన విజన్ డాక్యుమెంట్ లాగా అనిపించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజ లు బద్ధశత్రువుగా చూస్తారే తప్ప ఎప్పటికీ నమ్మరని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు. ప్రణాళిక లేకుండా, స్పష్టమైన దశాదిశ ల�
‘ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇస్తానని, చివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని నిస్సహాయ సీఎం రేవంత్రెడ్డి.. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద బుధవారం నిర్వహించిన సభకు హాజరైన ముఖ్యమంత్రి దొరలాగా కాకు�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన సోలార్ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది.
చరిత్రను చెరిపేయాలనుకోవడం అవివేకమే. ఆ పనికి పూనుకున్నవారు బొక్కబోర్లా పడక తప్పదు. గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చిన సత్యం ఇది. తెలంగాణతో కేసీఆర్ అనుబంధం ఓ చ�
రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ స�
Harish Rao | రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లాగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు.