ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు కుట్ర జరుగుతున్నదని తెలంగాణవాదులు, మేధావులు, పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఓ క్రమ పద్ధతిలో కుట్రకు ఆంధ్ర మీడియా తెరలేపిందని చెప్పారు.
‘రాష్ట్రంలో వానలు పడుతలేవు.. లోటు వర్షపాతం ఏర్పడింది.. రైతుల చేన్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. రేవంత్రెడ్డేమో మోటర్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నడు.. కేసీఆర్కు పేరు వస్తదని రైతులకు నీళ్లిస్తలేడు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను ఆరు నెలల్లో అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్న�
నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని పలువురు నిరుద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై నల్లగొండలో అఖిల్, సిరిసిల్లలో శ్రీకాంత్ చనిపోవటం బాధాకరమ�
రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి రుణ సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15న రిజర్వు బ్యాంకు నిర్వహించనున్న ఈ వేలంలో రూ.2500 కోట్లు రుణం తీసుకోనున్నది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థికశాఖ వేలానికి సెక్య�
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీ నేతలకు సూచించారు.
న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వీడని వర్గాల ఆంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వాల బాధ్యత అని బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలకమైన అనంతరామన్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉ�
కాంగ్రెస్ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే సమక్షంలో సీఎం రేవంత్రెడ్డి అత్యుత్సాహంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. రైతులకు అండగా నిలిచిందెవరో తేల్చుకుందామంటూ జూలై 4 నాడు హైదరాబాద్
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిట్ట నిలువునా వంచించింది. బీసీ బిడ్డలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలి’ అని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం జీహెచ్ఎంసీలో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 7న అగ్రి వర్సిటీ బోటానికల్ గార్డెన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు.